Home » Heavy Rains
మంత్రులు విహార యాత్రలకు వెళ్లారని, ఇక్కడ ప్రజలను వరదల్లో ముంచేశారని రోజా చెప్పారు.
2005 సెప్టెంబర్ లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపునకు గురైంది.
ఖమ్మం జిల్లాకు నీళ్లు తీసుకుపోయేందుకు సర్కారు ఏప్రిల్ నెలలో ఎక్కడికక్కడ మేకర్లకు సీల్ వేసి, లాక్..
ఏపీకి తుఫాన్ ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశంఉందని..
భారీ వర్షాలతోపాటు.. వరదల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
బుడమేరు పోటెత్తి ఎందుకు బెజవాడ మునిగింది? మున్నేరు ఉధృతి ఖమ్మంను ముంచడానికి కారణం ఏంటి?
అరగంట వర్షం కాలనీలను ముంచడానికి రీజన్ ఏంటి? నీళ్లు పోవడానికి దారి లేకపోవడమే నష్టానికి కారణమా?
వ్యాధులు వేగంగా విస్తరించే అవకాశం ఉందని, ఫాగింగ్, బ్లీచింగ్..
గతంలోనూ వరదలు వచ్చాయని, ఇప్పుడు పడిన వర్షం కన్నా ఎక్కువ వర్షమే పడిందని, అయితే ఏ రోజు కూడా మనుషులు చనిపోయే పరిస్థితి రాలేదన్నారు.
రాజధానిపై జగన్ విషం చిమ్మారు. ఇప్పుడు సహించలేక విమర్శలు చేస్తున్నారు. వర్షాలకు కుంగిపోయే పరిస్థితి, ముంపునకు గురయ్యే పరిస్థితి రాజధానికి లేదు.