Home » Heavy Rains
అమరావతిలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనూ 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరులో 23 సెంటీమీటర్లు, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 19 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లాలోని తెనాలిలో 18 సెంటీమీటర్లు
ఒకే సమయంలో ఓ చోట కరవు ఉంటే.. మరోచోట వరదలు ముంచేస్తున్నాయి. వర్షానికి, వర్షానికి మధ్య విరామం..
వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు.
భారీ వర్షాల కారణంగా విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
ఉదయం నుంచి వరదల్లో చిక్కుకున్న వారికి.. పీకల్లోతు నీటిలో ఆహారం, మందులు తీసుకెళ్తున్నారు.
విజయవాడ మున్సిపల్ కమిషన్ సొంత ట్రాక్టర్లతో పాటు 250 ట్రాక్టర్లతో సామాన్లు తరలించాలని..
ప్రకాశం బ్యారేజీకి వరద పొటెత్తుతోందని, సోమవారంలోగా ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే..
రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు, అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాలు వరద ముంపులో ఉన్నాయి. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.