-
Home » Heavy security in Ayodhya
Heavy security in Ayodhya
పటిష్ఠ భద్రతా వలయంలో అయోధ్య.. డ్రోన్లతో గగనతల నిఘా.. 10వేల సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
January 22, 2024 / 08:23 AM IST
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పదివేల సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏఐ ఆధారిత టెక్నాలజీని వినియోగించనున్నారు.