Home » heavy security
కొండపల్లి ఛైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక మొదలైంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నిక నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఆఫీస్ పరిసరాల్లో బారికేడ్లు, ఇనుపకంచెలను ఏర్పాటు చేశారు.
72 nd Republic Day celebrations : రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధమైంది. కరోనా వదిలిపోతున్న సమయంలో జరుగుతున్న గణతంత్ర వేడుకలు కావడంతో.. దీనిపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఆర్మీ దళాల విన్యాసాలు, శకటాల ప్రదర్శన హైలెట్గా నిలవనున్నాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘట�
కోట్లానుమంది ఎదురు చూస్తున్న మహత్తర ఘట్టం..శతాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్యలో రామాలయ భూమి పూజ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. 2020, ఆగస్టు 05వ తేదీ బుధవారం ఉదయం అయోధ్యకు మోడీ చేరు
దేశమంతా దిశాకు న్యాయం చెయ్యాలంటూ.. నిందితులకు ఉరే సరి అంటూ నినాదాలతో హోరెత్తుతుంది. శంషాబాద్లో అత్యంత కిరాతకంగా హత్యాచారం చేసిన వెటర్నరీ డాక్టర్ నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులులకు 14 రోజుల రిమాండ�