Home » hemanth honour killing
Honour Killings: పరువు కోసం ఎంతటి కిరాతకానికైనా తెగించాల్సిందేనా..? కులం, మతం, వంశం, గౌరవం, ప్రతిష్ట.. వీటి కోసం ఖచ్చితంగా మనుషుల ప్రాణాలు తీయాల్సిందేనా..? మరి ప్రాణం తీస్తే పోయిందనుకున్న పరువు తిరిగి వస్తుందా..? మొన్న నరేశ్.. నిన్న ప్రణయ్.. తాజాగా హేమంత్..�
చందానగర్లో టెన్షన్ టెన్షన్… వాతావరణం నెలకొంది. హేమంత్ హత్య కేసులో నిందితులను శిక్షించాలంటూ అవంతి ఆందోళనకు దిగింది. అవంతికి మద్దతునిస్తూ సీపీఐ నారాయణ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అవంతితో పాటు రోడ్డుపై కూర్చుని నారాయణ ఆందోళన చేశారు. హంతకు
hemanth honour killing.. హేమంత్ది పరువు హత్యగా తేల్చారు గచ్చిబౌలి పోలీసులు. కులాంతర వివాహం చేసుకున్నందన్న కోపంతోనే.. హేమంత్ను కిరాతకంగా హత్య చేయించినట్లు అవంతి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ప్రేమ పెళ్లి నచ్చకే.. లోకల్ గ్యాంగ్తో కలిసి హత్య చేయించామని అ�
hemanth honour killing.. హైదరాబాద్ చందానగర్ తారానగర్కు చెందిన అవంతి రెడ్డి బీటెక్ చేసింది. హేమంత్ కుమార్ డిగ్రీ పూర్తి చేసి, ఇంటీరియర్ డిజైనర్గా బిజినెస్ చేస్తున్నాడు. ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలకు ఇష్టలేకపోవడంతో.. 2020 జూన్ 11న కుత్బ
hemanth honour killing…పరువు హత్యకు గురైన.. హేమంత్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హత్యానేరంలో అవంతి సోదరుడు ఆశిష్రెడ్డి, మరో బంధువు సందీప్ రెడ్డి పేర్లు కొత్తగా తెరపైకి వచ్చాయి. మరోపక్క పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు