-
Home » high
high
Silver: రానున్న 12 నెలల్లో సిల్వర్ ధర రూ.85,000కి చేరే అవకాశం ఉందట
ఎంఓఎఫ్ఎస్ఎల్(MOFSL) 70,500 రూపాయల వద్ద తక్షణ మద్దతుతో దిగువ స్థాయిలలో నిరంతర సంచితాన్ని సూచించింది. అయితే బలమైన మధ్యస్థ-కాల మద్దతు 68,000 రూపాయలుగా ఉంది.
Tata Shares : కనక వర్షం కురిపిస్తున్న టాటా షేర్లు
టాటా గ్రూప్ కంపెనీల షేర్ హోల్డర్లకు ఈరోజు సిరుల వర్షం కురసింది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన తయారీ కోసం ఇటీవలే ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థలో..ప్రైవేట్ ఈక్విటీ సంస్థ
Telangana Dengue : హైదరాబాద్ లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
హైదరాబాద్లో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కేవలం హైదరాబాద్ లోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యు కేసుల గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది.
జేబులకు చిల్లు : లీటర్ పెట్రోల్ రూ. 100
petrol costs : చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే మెట్రోనగరాల్లో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చమురు ధరలు చేరుకున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత మంగళవారం నుంచి దూసుకెళుతు�
బుల్ పరుగులు.. ఇన్వెస్టర్ల సంపద రూ. 200 లక్షల కోట్లు
sensex : ఒకటి కాదు.. రెండు కాదు.. 200 లక్షల కోట్లు.. బుల్ నాన్స్టాప్ పరుగులతో చేకూరిన సంపద ఇది.. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల సంపద ఇప్పుడు ఆకాశాన్నంటింది. దలాల్ స్ట్రీట్ రికార్డ్లకు కేరాఫ్గా మారింది.. బడ్జెట్ కారణంగా ప్రార�
యాక్టివ్ కేసులకన్నా వ్యాక్సిన్ తీసుకున్నవారే అధికం : ఆరోగ్యశాఖ
Health Ministry దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 4,54,049 మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించినట్లు మంగళవారం(జనవరి-19,2021) కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 2,23,669 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. వ�
జీతాలు పెంచుతారా, ఆందోళన చేయమంటారా – GHMC డ్రైవర్ల అల్టీమేటం
GHMC Transport Section drivers : వారంతా రోజూ చెత్తను తరలించే కార్మికులు. హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారిది కీలకపాత్ర. దుర్గంధాన్ని సైతం భరిస్తూ… చెత్తను శివారులోని డంపింగ్ యార్డులకు చేరుస్తున్న ఆ కార్మికులు అన్యాయానికి గురవుతున్నారు. న్యా�
చుక్కలను తాకుతున్న ఉల్లి ధర, ఉల్లి లేకుండానే కూర కుత కుత
kilo of onion Rs 110 : కోయకుండానే కాదు.. కొనాలన్నా ఉల్లిపాయలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మార్కెట్లో కిలో ఉల్లి ధర 80 నుంచి 90 రూపాయలు పలుకుతోంది. సెంచరీ దిశగా నాన్స్టాప్గా ఉల్లి ధర పరుగులు పెడుతోంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనేది సామెత. కానీ ఆ పర�
అమెరికా కన్నా భారత్ లోనే ఎక్కువ కరోనా మరణాలు
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. మరోవైపు దేశంలో కరోనా మరణాల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో నమోదైన కోవిడ్-19 మరణాల కంటే భారత్లో నమోదైన కరోనా మరణాలే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళనకు గ�
UAE To INDIA : విమాన టికెట్ల కోసం బంగారం అమ్మేస్తున్న వలస కార్మికులు
చైనా నుంచి వచ్చిన కరోనా భూతం..ఎంతో మందిని కబళించి వేసింది. ఇంకా ఎంతో మందిని చంపేస్తోంది. ఎప్పుడు తగ్గిపోతుందనే దానిపై క్లారిటీ రావడం లేదు. వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు సైంటిస్టులు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో �