High Court Agri Gold

    అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట : రూ. 250 కోట్లు కేటాయింపు

    February 7, 2019 / 03:30 PM IST

    విజయవాడ : అగ్రీగోల్డ్‌ బాధితులకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్పించింది. 10వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. డిపాజిట్లు చెల్లించేందుకు రూ. 250 కోట్లు కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 10వేల

10TV Telugu News