Home » High Court
కర్ణాటక బీజేపీని ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు వెంటాడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడ్డట్లు ముగిసిందనుకున్న కేసు మళ్లీ విచారణకు రావడం పార్టీని చాలా ఇబ్బందికి గురి చేస్తోంది. ఈ విషయమై సుప్రీం వెళ్తామని చెప్తున్న�
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసుపై ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనపై పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ... రాజసింగ్ సతీమణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్ పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ ఎత్తివేసి బెయిల్ మంజూరు చ
పీడీయాక్ట్ రివోక్ కోసం రాజాసింగ్ తన లాయర్ల ద్వారా యత్నాలు చేస్తున్నారు. దీంతో పీడీయాక్ట్ రివోక్ కోసం మీరు హైకోర్టుకెళితే మేం సుప్రీంకోర్టుకు వెళతామని సీపీ సీవీ ఆనంద్ అంటున్నారు. పీడీయాక్ట్ కు సంబంధించిన అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయంటున్న
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. పేద పిల్లలకు విద్య అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అంటూ సీరియస్ అయ్యింది. ఈసారి మొట్టికాయలతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చింది. ‘‘ పేద విద్యార్ధులు స్కూల్లో ఉండాలి. ల�
ఈ విషయమై హైకోర్టు స్పందిస్తూ విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్ రోడ్లపై ఉన్న మాంసాహార దుకాణాల్ని ఏఎంసీ బలవంతంగా తొలగించింది. గతేడాది డిసెంబరులో దీనిపై గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖ�
రేపు వరంగల్లో బీజేపీ సభ... అనుమతించిన హైకోర్ట్
ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. పోలీసుల పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు చీఫ్ జస్టిస్.. ఎమ్మెల్యే రాజాసింగ్కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 16కు వాయిదా వేశారు.
ప్రజాసంగ్రామ యాత్ర పంచాయితీపై మరికాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రజాసంగ్రామ యాత్రకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాని కోరుతూ పోలీసులు సీజే బెంచ్ను ఆశ్రయించారు. బండి సంజయ్ పాదయాత్ర కొనసాగితే లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చ�
తానొక లాయర్ని అని, అవసరమైనప్పుడు న్యాయవాదిగా హైకోర్టుకు వచ్చి కేసులు వాదించగలనని చెప్పారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తనకు బార్ కౌన్సిల్లో కూడా సభ్యత్వం కూడా ఉన్నట్లు వెల్లడించారు. కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం