Home » High Court
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఎలాంటి షరతులు లేకుండానే యాత్ర కొనసాగించేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. స్టేషన్ ఘన్పూర్ నుంచే ఈ యాత్ర ప్రారంభమవ్వబోతుంది.
విడాకుల కేసు విచారణలో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను మరో మహిళతో పోల్చడం మానసిక వేధింపుల కిందికి వస్తుందని పేర్కొంది. భార్య తన అంచనాలకు తగ్గట్లు లేదని భర్త నిత్యం హింసిస్తే అది మానసిక వేధింపులేనని స్పష�
తెలంగాణ హైకోర్టులో కొత్త జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో మంగళవారం(ఆగస్టు16,2022) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఏనుగుల వెంకట వేణుగోపాల్, భీమపాక నగేశ్, పుల్లా కార�
హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారుసు చేసింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో బుధవారం(జులై 20,2022) జరిగిన కొలీజియంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జిలుగా పదో�
స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి తాజాగా తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు...........
సీఎం కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణంకు భూమి కేటాయింపు విషయంలో ఈ నోటీసులు జారీచేసింది. కేసీఆర్ తో పాటు అధికారులు, కలెక్టర్ కు సైతం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నుంచి నోటీసులు వెళ్లాయి.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. గత నెల మేలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి గెజిట్ విడుదల చేసింది. హైకోర్టు సీజేగా ని
సిద్ధూ హత్య జరిగిన ఏడేళ్ల తర్వాత హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సబీనా కుమార్తె కళ్యాణి సింగ్ను సీబీఐ అరెస్టు చేసింది. 2016లోనే హంతకుడితో పాటు మహిళ ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది.
ధనుష్ కస్తూరి రాజా, విజయలక్ష్మి దంపతుల రెండో కొడుకు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ధనుష్ తమ కొడుకే అంటూ గత నాలుగేళ్లుగా కదిరేషన్, మీనాక్షి అనే దంపతులు ఆరోపణలు చేస్తూ...................
మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.