Home » High Court
మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
తాజ్ మహల్లో మూసిఉన్న 22 తలుపులను తెరువాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ విచారణ జరిపింది. పిటిషన్ను జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ సుభాష్ విద్యార్థి ధర్మాసనం కొట్టి వేసింది.
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు హైకోర్టులో ఊరట.చింతమనేనిపై నమోదు అయ్యిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై తదుపరి చర్యలపై స్టే ఇచ్చింది హైకోర్టు.
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. బెయిల్ పిటిషన్లో సీబీఐతోపాటు ప్రతివాదిగా ఉన్న వివేకా కుమార్తె సునీత కూడా కోర్టుకు హాజరయ్యారు.
అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేలాగా బిగ్బాస్ షో ఉందని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తాజాగా పిటిషనర్ తరఫున న్యాయవాది..............
గుజరాత్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలో ఎస్బీఐ బ్యాంకుకు రైతు రూ. 31పైసలు బకాయి పడ్డాడు. అయితే బ్యాంకు రైతుకు నో డ్యూస్ సర్టిఫికెట్...
పోలీసుల వేధింపులతోనే సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ కోర్టులో వాదనలు వినిపించారు. సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో షాక్ తగిలింది.సేవ శిక్ష విషయంలో పునఃసమీక్షించాలని కోరగా కోర్టు ఈ పిటిషన్ కొట్టివేసింది.
మనిషి చేసిన తప్పులకు సాక్షాత్తు పరమశివుడే కోర్టుకు హాజరయ్యాడు...! మనిషి దురాశకు మనిషులు రూపొందించి న్యాయస్థానానికి గుడి నుంచి కదలి వచ్చి విచారణ హాజరయ్యాడు పరమశివుడు.
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన 10 మంది న్యాయమూర్తులతో చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేయించారు.