Home » High Court
ఫేస్బుక్కు భారీ షాక్ తగిలింది. న్యూడిటీని, ఫేక్ అశ్లీల వీడియోలను ప్రమోట్ చేస్తూ పరోక్షంగా ఎంతో మందిని మానసికక్షోభకు గురిచేస్తోందని ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
గణేష్ మండపాల ఏర్పాటు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. సింతటిక్ పెయింట్ వేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతించకూడదని ఆదేశించింది.
ఏపీలో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. నెల్లూరు జిల్లా తాళ్ళపాక సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని నష్టపరిహారం ఇవ్వకపోవడంపై సీరియస్ అయింది.
హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. గణేష్ సామూహిక నిమజ్జనం కాకుండా ఎక్కడికక్కడే స్థానికంగా నిమజ్జనం జరిగితే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయపడింది.
రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1, 2021 నుంచి స్కూల్స్ ఓపెన్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. కోవిడ్ నిబంధనలు అనుసరించి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించవచ్చని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై ఏపీ హైకోర్టులో మంగళవారం(31 ఆగస్ట్ 2021) విచారణ జరిగింది.
పిల్లల మీద ఒత్తిడి తేవద్దు
రీఓపెన్ సస్పెన్స్..!
ఏపీ రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. నవంబర్ 15న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసులపై నేడు హైకోర్టులో రోజువారీ విచారణ కొనసాగనుంది. సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణకు సంబంధించిన అంశాలపై