Home » High Court
మూడు రాజధానుల ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనన్నారు. శుభం కార్డుకు మరింత సమయం ఉందని చెప్పారు.
ఏపీ హైకోర్టులో రాజధాని కేసుల రోజువారీ విచారణ ప్రారంభమైంది. అమరావతి కేసులపై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
గృహోపకరణాలు, దుస్తులు సహా ప్రజలు ఉపయోగించే అన్ని వస్తువులపై అది శాఖాహారమో..లేదా మాంసాహారమో అని తెలిసేలా లేబుల్స్ ముద్రించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి సూచించింది.
మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. మద్యం దుకాణాల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అడ్డగూడూరులో మరియమ్మ లాకప్ డెత్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పీయూసీఎల్ పిల్ పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
హైకోర్టు సంచలన తీర్పు.. ఆ అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదు..!
యాసంగి వరిసాగుపై అనుమానాలకు తెరపడింది. వరి విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని.. కొందరు అధికారులు వ్యాఖ్యలు చేయడం రైతులను ఆందోళనకు గురిచేసింది.
దళితబంధు పథకంపై పలువురు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. మల్లెపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత బక్క జడ్సన్, బీజేపీ నేత డాక్టర్ చంద్ర
తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల దృష్ట్యా గురుకులాలు ప్రారంభించాలని, గురుకులాల పున:ప్రారంభంపై స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం కోరింది.
కిడ్నీలు దానం చేసేవారికి బెయిల్ ఇవ్వొచ్చని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు.