Home » high temperatures
Hot Summer : వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే నడి ఎండాకాలంలో పరిస్థితి మరెంత ఘోరంగా ఉంటుందోనని ప్రజలు భయపడిపోతున్నారు.
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతా భానుడు తన ప్రభాతం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో భారత వాతావరణ కేంద్రం ఇచ్చిన తాజా నివేదిక భయం కలిగిస్తోంది.
Summer:ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. దాంతో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు.
కనిష్టంగా 42 .. గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవడంతో .. జనం బయటకు అడుగుపెట్టేందుకే జంకుతున్నారు. ఏపీలో.. భానుడి భగభగలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.
ఏటా ఏప్రిల్ రెండో వారంలో నమోదు అయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మార్చి నెలలోనే నమోదు కావడం ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. యాస్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులు వాతావరణం కాస్త చల్లబడినా... మళ్లీ వాతావరణం వేడెక్కింది. వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ
అసలే కరోనా సెకండ్ వేవ్ తో విలవిలలాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో ముప్పు పొంచి ఉంది. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరగనున్నాయి. ఇవాళ్టి (మార్చి 27,2021) నుంచి వడగాలులు ప్రారంభమై రేపట్నుంచి (మార్చి 28,2021) మరింత ఉధృతరూపం దాల్చనున్నట్లు �
చలికాలం వచ్చేసింది. ఈసారి చలి విపరీతంగా ఉంటుందని ముందే భావించి..స్వెట్టర్లు, చలికి తట్టుకొనే దుస్తులను కొనుగోలు చేస్తున్నారు. కానీ వాతావరణంలో భిన్నమైన మార్పులు కనిపిస్తున్నాయి. చలికాలంలో ఉక్క పోస్తోంది. వణకాల్సిన సమయంలో చల్లదనం కోసం కూలర్
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో మరింత టెంపరేచర్స్ పెరుగుతాయని, ప్�
త్రివేండ్రం : కేరళలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు సతమతమవుతున్నారు. అనారోగ్యాలకు గురవుతున్నారు. వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. ఎండల తీవ్రతకు పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న�