Home » high voltage towers
దేశంలోనే తొలిసారిగా విద్యుత్ పంపిణీ వ్యవస్థలో డ్రోన్లను వినియోగించబోతున్నారు. హై వోల్టేజ్ టవర్ల పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగించేందుకు సిద్ధమైంది మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ. ఈ డ్రోన్లతో టవర్లు, కేబుళ్లను నిరంతరం పరిశీలిస్తారు.