high

    సామాన్యుడి జేబుకు చిల్లు : కొండెక్కిన కూరగాయల ధరలు

    April 25, 2019 / 04:36 AM IST

    ఎండలు మండుతున్నాయి. వీటితో పాటు కూరగాయల ధరలు సుర్రుమంటున్నాయి. ధరలు కుతకుత ఉడుకుతూ..సామాన్యుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. టమాట మోత మోగిస్తుంటే..చిక్కుడు చికాకు పెడుతోంది. పచ్చిమిర్చి మరింత ఘాటు ఎక్కితే..బీన్స్ బెంబేలెత్తిస్తోంది. కూరగాయ�

    భారత్‌కి అమెరికా షాక్ : భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు

    April 23, 2019 / 03:05 AM IST

    భారత్ లో పెట్రోల్ ధరలు భారీగా పెరగనున్నాయా? లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు కానుందా? పరిణామాలు చూస్తుంటే ఈ భయాలే కలుగుతున్నాయి. భారత్ కి ఇబ్బంది

    భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు…దూసుకెళ్లిన జెట్ షేర్లు

    March 26, 2019 / 11:21 AM IST

     దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నాటి  నష్టాల నుంచి బయటపడి మంగళవారం(మార్చి-26,2019) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 425 పాయింట్లు లాభపడి 38,233 దగ్గర, నిఫ్టీ 129 పాయింట్లు లాభంతో 11,483 దగ్గర స్థిరపడ్డాయి. ముఖ్యంగా స్థిరాస్తి,ప్రభుత్వ రంగ బ్యాంకుల �

    ఎండలు మండుతున్నాయి @ మెదక్ 38.8

    March 23, 2019 / 01:39 AM IST

    తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు మండుతున్నాయి.

    రాళ్ల దాడులు : జమ్మలమడుగులో టీడీపీ – వైసీపీ ఫైటింగ్

    March 19, 2019 / 10:59 AM IST

    ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. భౌతికదాడులకు దిగుతున్నారు. మొన్న కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై దాడి జరిగిన �

    కొలిక్కిరాని రాయపాటి గోల : బుజ్జగింపుల్లో టీడీపీ

    March 18, 2019 / 01:51 PM IST

    ఎన్నికలకు నామినేషన్ల పర్వం స్టార్ అయిపోయింది. TDPలో మాత్రం సీట్ల కేటాయింపు కొలిక్కి రాలేదు. నరసరావుపేట పార్లమెంట్ విషయంలో టీడీపీ తర్జనభర్జనలు పడుతోంది. రాయపాటి సాంబశివరావు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆఖరి నిమిషంలో ఆ ప్రతిపాదనను టీడ

    ఎండలు మండుతున్నాయి : జగిత్యాలలో @ 40.3 డిగ్రీలు

    March 16, 2019 / 12:54 AM IST

    రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. రెండు నుండి మూడు డిగ్రీల మేర గరిష్ట టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎండలు, ఉక్కపోతతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారు. మార్చి 15వ �

    వడగాలులు వచ్చేశాయ్…IMD హెచ్చరిక

    March 7, 2019 / 06:35 AM IST

    మండే ఎండల కాలం వచ్చేసింది. హైదరాబాద్ సిటీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. దాదాపు ప్రతి సమ్మర్ లో ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. భగభగమండే వడగాలుల కారణంగా వడ దెబ్బ తగిలి వృద్ధులు చనిపోవడం, అనేకచోట్ల

    అంతేగా.. అంతేగా : ఒక్క భారత్ లోనే ఇంటర్నెట్ చీప్

    March 7, 2019 / 02:03 AM IST

    ఇంటర్నెట్ సేవలు ప్రపంచం మొత్తం మీద భారత్ లోనే అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నట్లు బ్రిటన్ కు చెందిన కేబుల్ అనే వెబ్ సైట్ తెలిపింది.

    హైఅలర్ట్ : దేశంలో 4 విమానాశ్రయాలు మూసివేత

    February 27, 2019 / 06:18 AM IST

    భారత సరిహద్దులను యుద్ధ మేఘాలు కమ్మేశాయి. పాక్ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. పాక్ కూడా ప్రతిదాడులకు దిగిందని.. రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశాం అని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. భారత్, పాక్ దేశాల మధ్య పోటాపోటీ దాడులు జరుగుతుండటంతో

10TV Telugu News