Home » high
ఏపీ రాష్ట్రం కరోనాతో విలవిలాడుతోంది. ఊహించని విధంగా విజృంభిస్తోంది. తొలుత తక్కువ సంఖ్యలోనే నమోదైన ఈ కేసులు మరింత ఎక్కువవుతున్నాయి. ప్రధానగా నెల్లూరు జిల్లా వణికిపోతోంది. ఎక్కువ సంఖ్య ఈ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం జిల్లా వాసుల�
పది గ్రాముల బంగారం రేటు 50వేలవుతుందా… పరుగులు పెడుతోన్న గోల్డ్ రష్ చూస్తే ఇలానే అన్పిస్తోంది. మరి ఇంత పెరిగిన బంగారాన్ని ఇప్పుడు కొనుగోలు చేయాలా… కొన్నాళ్లు ఆగాలా ? బులియన్ మార్కెట్లో గోల్డ్ రష్ ప్రారంభమైంది. నాలుగు నెలల క్రితం ఓ రేంజ్లో
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య తొలిసారిగా 4 కోట్ల మార్కును దాటింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) తర్వాత ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ శుక్రవారం (ఫిబ్రవరి 14, 2020) విడుదల �
పెరిగిన ఆహార ధరలు,ముఖ్యంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడంతో రిైటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. సోమవారం(జనవరి-13,2020)కేంద్రగణాంకాల శాఖ విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచీ(CPI)డేటా ప్రకారం డిసెంబర్ 2019లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.35శాతం పె
ఉత్తరప్రదేశ్ ను చలి వణికిస్తోంది. 120 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేస్తూ అతి తక్కువ టెంపరేచర్ ను నమోదు చేసింది.
వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్తున్నారా? అయితే.. బీ కేర్ఫుల్. మంచినీళ్ల కోసం డబ్బును నీళ్లలా ఖర్చు చేసే పరిస్థితి నెలకొంది. వంద రూపాయల నోటు రెడీగా ఉంచుకోవాల్సిందే. ఎందుకంటే ఉల్లిగడ్డ కన్నా…వాటర్ కాస్ట్ లీ అయిపోయింది. కనీసం వంద రూపాయలు ప
రాజధానిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2019, డిసెంబర్ 22వ తేదీ ఆదివారం రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. టెంట్లు వేసుకుని రోడ్లపై బైఠాయించారు. విద్యార్థులు, మహిళలు, రైతులు, వారి పిల్లలతో ప్ల కార్డులు పట్టుకుని నిరసన వ
పెట్రో ధరలు ఏ మాత్రం దిగి రానంటున్నాయి. రోజు రోజుకు పైకి ఎగబాకుతున్నాయి. తాజా పెరుగుదలతో పెట్రోల్ ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. దాదాపు రూ. 80పైకి ఎగబాకుతుండడంతో వాహనదారుల జేబులకు భారీగా చిల్లు పడుతోంది. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాలకు తో�
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 94.88గా ఉండగా ఇందులో అమ్మాయిల శాతం 95.09గా ఉంది.బాలుర శాతం 94.68గా ఉందని ప్రకటించారు.ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా టెన్త
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.13 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి.