Home » highlights
Haryana Budget 2023: రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న ఆయన గురువారం రాష్ట్ర అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తంగా 1,83,950 కోట్ల
UP Budget 2023: ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. యోగి 2.0 ప్రభుత్వానికి ఇది రెండవ బడ్జెట్. కాగా, తాజా బడ్జెట్లో మౌలిక రంగానికి యోగి ప్రభుత్వం ఎక్కువ ప్
తనపై ఎవరి వత్తిడి లేదని కేసు దర్యాప్తు కు పూర్తిగా సహకరిస్తానని అప్రూవర్గా మారేందుకు అవకాశం ఇవ్వాలని నవంబర్ 9న సీబీఐ కోర్టు ముందు నిందితుడు దినేష్ అరోరా విన్నవించుకున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులు అభిషేక్ �
ప్రభుత్వాలను కూలగొట్టే పనులు మంచివి కావు. రెండు సార్లు ప్రధానమంత్రి అవకాశం ఇచ్చారు కదా.. ఎందుకు ఈ ప్రలోభాలు..? జైల్లో ఉన్న ఆర్.ఎస్.ఎస్. నేతల వెనక ఎవరున్నారో బైటపడాలి. మునుగోడు ప్రజలు, మేధావులు బాగా ఆలోచించి ఓటేయాలి. ముండ్ల చెట్టు పెట్టి.. పండ్లు �
కాన్పూర్లోని గ్రీన్పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ లో మొదటి వారం విజయవంతంగా పూర్తి అయింది. శనివారం నాగార్జున షో హోస్ట్ గా హాజరు కావడంతో హౌస్ మేట్స్ అందరిలో ఆసక్తి నెలకొంది. నాగ్ కూడా అందుకు తగ్గట్లే..
టీ 20 సిరీస్ లో భారత్ తొలి ప్రారంభంలోనే అదరగొట్టింది. శ్రీలంక జట్టుపై 38 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో చెలరేగడం, కెప్టెన్ శిఖర్ ధావన్ రాణించడంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ లక్ష�
ఎట్టకేలకు భారత్తో జరిగిన చివరి వన్డేతో ఆతిధ్య శ్రీలంక జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో.. మొదట టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. వర్షం కారణంగా ఆట 50కి
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్వేవ్ తగ్గుముఖం పట్టింది. ప్రపంచంలో కరోనా కారణంగా ప్రతి మూడవ మరణం భారతదేశంలో జరుగుతోండగా.. క్రియాశీల కేసుల విషయంలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న భారత్లో గడిచిన 24గంటల్లో దేశంలో లక్షా 636 కరోనా కేసులు మాత్రమే వెలుగ�
ఐపీఎల్ 2021 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ రాహుల్ అదరగొట్టాడు. రాయల్ ఛాలెంజర్ జట్టుపై 34 రన్లతో పంజాబ్ జట్టు విజయం సాధించింది.