Home » Hijab row
ఈ కేసు మషారికి జావాలోని ప్రభుత్వ జూనియర్ ఉన్నత పాఠశాలకు సంబంధించినది. గత బుధవారం (ఆగస్టు 23) బాలికలు సరిగ్గా హిజాబ్ ధరించడం లేదని ఒక ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేశాడు. అనంతరం, ఉపాధ్యాయుల సూచనల మేరకు మొత్తం 14 మంది బాలికలకు గుండు చేశారు
ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పరీక్షకు కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చారని, మరికొందరు విద్యార్థులు అందుకు పోటీగా కాషాయ కండువాలు ధరించి వచ్చారు. దీంతో రెండు వర్గాల విద్యార్థుల మధ్య గొడవ చెలరేగకుండా పోలీసులు మోహరించారు. విద్యార్థు
కర్నాటక హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన అస్పష్టమైన తీర్పుపై ఏఐఎంఐఎం చీఫ్..ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. ముస్లిం బాలికల హిజాబ్ను బలవంతంగా తొలగించాలని కేంద్రం చూస్తోందంటూ మండిపడ్డారు.మా కుమార్తె
హిజాబ్ ధరించనివ్వడం లేదని పలు కాలేజీలకు చెందిన 145 మంది విద్యార్థినులు టీసీలు తీసుకుని వెళ్ళిపోయారు. మంగళూరు విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ పీఎస్ ఎడపడితాయ ఈ వివరాలను మీడియాకు చెప్పారు. గత రెండు విద్యా సంవత్సరాల్లో దక్షిణ కన్నడ, ఉడుపి జిల�
దేశవ్యాప్తంగా 497 నగరాల్లోని 3వేల 570 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. నీట్ రాసేందుకు 18లక్షల 72వేల 329 మంది రిజిష్టర్ చేసుకోగా 95శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. పలు చోట్ల నీట్ విద్యార్థులకు అవరోధాలు ఏర్పడ్డాయి.
హిజాబ్ వివాదానికి సంబంధించి గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలో హిజాబ్ వివాదం ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థులు హిజాబ్ దరించి రావడంపై ఒక �
తీవ్రవాది అల్ జవహరి వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంతా బిస్వా స్పందిస్తూ..ఎవరో ఎదో చెప్పారని భారత్ లోని ముస్లింలు చట్టాన్ని అగౌరపరిచే స్థితిలో లేరని అన్నారు
ర్ణాటకలోని కాలాబురాగీ జిల్లాలో హిజాబ్ అంశంపై మరో టీచర్ సస్పెండ్ అయ్యారు. గురువారం పరీక్ష జరుగుతున్న సమయంలో హిజాబ్ ధరించి రాసేందుకు అనుమతించిందామె.
కర్ణాటకలో ‘హలాల్’ కట్ మాంసాన్ని కొనవద్దంటూ హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. దీనిపై స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై ఏమన్నారంటే..
హుబ్బిలి జిల్లాలో పరీక్ష రాసేందుకు బురఖా ధరించి వచ్చిన ఓ ముస్లిం విద్యార్థినిని అక్కడి స్కూల్ యాజమాన్యం అడ్డుకున్నారు.