Hiked

    Hamas Attack On Israel : ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ఎఫెక్ట్...పెరిగిన ముడి చమురు ధరలు

    October 9, 2023 / 09:16 AM IST

    ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ప్రారంభించిన తర్వాత చమురు ధరలు సోమవారం నాలుగు శాతానికి పైగా పెరిగాయి...

    LPG cylinder : ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధర పెంపు

    October 1, 2023 / 09:25 AM IST

    దేశంలో మళ్లీ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఆదివారం నుంచి మళ్లీ ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరలు పెంచారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ. 209 పెంచాయి....

    Petrol Price : మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    October 8, 2021 / 07:52 AM IST

    నాలుగు రోజులుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోలుపై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరిగాయి.

    Fuel Prices : మళ్లీ పెరిగిన చమురు ధరలు

    June 4, 2021 / 10:08 AM IST

    దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెరిగింది. జూన్ నెలలో రెండోసారి ధరలు పెరిగినట్లైంది. మే నెలలో 16 సార్లు పెట్రోల్, డీజల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి

    యూరప్ పర్యాటకులకు గుడ్,బాడ్ న్యూస్…షెంగ్జన్ వీసా ఫీజు పెరిగింది

    February 2, 2020 / 12:55 PM IST

    యూరప్ దేశాల్లో పర్యటనకు వెళ్లేందుకు ఫ్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీ బడ్జెట్ ను కొంచెం పెంచుకోవాల్సిందే. ఇకపై యూరప్ పర్యటన కొంచెం ఖరీదు కానుంది. అదే సమయంలో వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయ గడువు కూడా పెరిగింది. అసలు ఇంతకీ షెంగ్జన్ వీసాలో ఏం

    వాహనదారులకు షాక్ : పెట్రోల్ ధర పెరిగింది

    November 14, 2019 / 06:33 AM IST

    వాహనదారులకు షాక్ తగిలింది. పెట్రోలు ధరలు పెరిగాయి. పలు మెట్రో నగరాల్లో గురువారం(నవంబర్ 14,2019) పెట్రోల్‌ ధర లీటర్ కు 16 పైసల చొప్పున పెరిగింది. డీజిల్‌ ధరల్లో మాత్రం మార్పు లేదు. గత 10 రోజుల్లో పెట్రోల్ ధర 85పైసలు పెరిగింది. బ్రెంట్ ముడి చమురు రేట్లు బ�

    తిరుమల భక్తులు ఇది తెలుసుకోండి: వసతి గదుల అద్దె పెరిగింది

    November 8, 2019 / 01:21 AM IST

    తిరుమల భక్తులకు మరింత భారం పడనుంది. మధ్యతరగతికి వసతి గదుల అద్దెను మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అందుబాటులో ఉండే నందకం అద్దె గదులను రూ.600 నుంచి రూ.1000కి పెంచనున్నారు. దీంతోపాటుగా గతంలో కౌస్తుభం, పాంచజన్యంలో రూ.500వరకూ ఉన్న అద్దెను రూ.1000�

    సామాన్యుడిపై భారం : గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి

    March 1, 2019 / 02:40 AM IST

    డీజిల్‌, పెట్రోలు ధరలు పెంచుతూ ఇప్పటికే సామాన్యుడిపై పెనుభారం మోపుతున్న కంపెనీలు పేదవాడి నడ్డి విరుస్తూ సబ్సిడీ గ్యాస్‌ ధరను మరోసారి పెంచాయి. గృహోపకర ఎల్పీజీ ఒక్కో సిలిండర్ ధరను రూ. 2.08 చొప్పున పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫిబ్�

10TV Telugu News