-
Home » hikes
hikes
రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. రూ.41534 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచంటే..
April 8, 2026 / 07:25 PM ISTఇది ఖరీఫ్ 2025 సీజన్కు కేటాయించిన రూ.37,216.15 కోట్ల కంటే సుమారు రూ.4,317 కోట్లు అధికం.
పండుగల వేళ కస్టమర్లకు జొమాటో బిగ్షాక్.. ఇకనుండి ప్రతి ఆర్డర్పై అదనంగా వసూళ్లు..
September 3, 2025 / 10:13 AM ISTZomato Platform Fee Hike : దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల వేళ జొమాటో తమ కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. ప్రతి ఆర్డర్లపై వసూలుచేసే ప్లాట్ఫామ్ ఫీజును పెంచింది.
Indian Employees: ఇండియాలో ఉద్యోగులకు 15-30 శాతం పెరగనున్న వేతనాలు.. తాజా సర్వే వెల్లడి
January 17, 2023 / 08:24 PM ISTసగటున 9.8 శాతం పెరుగుదల ఉంటుంది. కార్న్ ఫెర్రీ సంస్థ మన దేశంలోని 818 సంస్థలను సర్వే చేసి ఈ విషయాలు వెల్లడించింది. ఈ సంస్థ సర్వే చేసిన కంపెనీలు మొత్తంగా 8,00,000 ఉద్యోగాల్ని…
Subsidies For Fertilisers : ఎరువులపై రాయితీ పెంపు
June 16, 2021 / 08:51 PM ISTప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
రాముడి దేశంలో.. సీతమ్మ నేలలో.. రావణుని లంకలో.. పెట్రోల్ ధరలపై బీజేపీ ఎంపీ సెటైర్!
February 2, 2021 / 12:16 PM ISTభారత్లో మిగిలిన దేశాలతో పోలిస్తే.. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మిగిలిన దేశాల్లో పెట్రోల్ ధరలు చాలా తక్కువగా ఉండగా.. మనదేశంలో మాత్రం వందకు చేరువలో ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న…
ఇండియాలో మరికొద్ది రోజుల్లో భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
December 12, 2020 / 05:42 PM ISTFuel prices: ఇండియన్ వినియోగదారులకు కొద్ది నెలలుగా షాక్ ఇస్తూనే ఉన్నాయి ఇందన ధరలు. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు 50డాలర్లకు మించిన ధరలు పలుకుతూ వస్తుంది. గ్లోబల్ డిమాండ్ రికవరీ దృష్ట్యా…
GHMC కార్మికులకు దీపావళి కానుక..వేతనాలు పెంచిన టి.సర్కార్
November 14, 2020 / 02:07 PM ISTGovt hikes GHMC Sanitation workers salary : నగరంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు దీపావళి పండుగ రోజు తీపి కబురు అందించింది తెలంగాణ ప్రభుత్వం. వీరికి వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు మంత్రి…
కరోనా ఎఫెక్ట్ : ఉమ్మి వేస్తే రూ. 1000 ఫైన్
March 19, 2020 / 03:54 AM ISTకరోనా భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభిస్తూ..వేలాది మందిని బలి తీసుకొంటోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ దేశాలకు పాకుతోంది. ఫలితంగా ప్రజలు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. భారతదేశంలో కూడా వైరస్…
రేపటి నుంచే : APలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు
December 10, 2019 / 10:58 AM ISTఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. పెంచిన బస్సు ఛార్జీలు బుధవారం(డిసెంబర్ 11) ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సులో కిలోమీటర్కు రూ. 10 పైసలు పెంచారు. ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్,…
మానేస్తారా.. లేదా..? : పెరుగుతున్న సిగరెట్ రేట్లు
March 5, 2019 / 02:36 PM ISTపొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎంత చెబుతున్నా పొగరాయుళ్లు మాత్రం సిగిరెట్ను మానలేకపోతున్నారు. అటువంటి వాళ్లకు షాక్ ఇచ్చే వార్త ఇది. సిగిరెట్ రేట్లు 15శాతం వరకు పెరగబోతున్నాయి. అవును ప్రస్తుతం ఉన్న…