hikes

    Indian Employees: ఇండియాలో ఉద్యోగులకు 15-30 శాతం పెరగనున్న వేతనాలు.. తాజా సర్వే వెల్లడి

    January 17, 2023 / 08:24 PM IST

    సగటున 9.8 శాతం పెరుగుదల ఉంటుంది. కార్న్ ఫెర్రీ సంస్థ మన దేశంలోని 818 సంస్థలను సర్వే చేసి ఈ విషయాలు వెల్లడించింది. ఈ సంస్థ సర్వే చేసిన కంపెనీలు మొత్తంగా 8,00,000 ఉద్యోగాల్ని కల్పిస్తున్నాయి. మన దేశంలో సగటున 9.8 శాతం పెరుగుదల ఉండొచ్చు.

    Subsidies For Fertilisers : ఎరువులపై రాయితీ పెంపు

    June 16, 2021 / 08:51 PM IST

    ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

    రాముడి దేశంలో.. సీతమ్మ నేలలో.. రావణుని లంకలో.. పెట్రోల్ ధరలపై బీజేపీ ఎంపీ సెటైర్!

    February 2, 2021 / 12:16 PM IST

    భారత్‌లో మిగిలిన దేశాలతో పోలిస్తే.. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మిగిలిన దేశాల్లో పెట్రోల్ ధరలు చాలా తక్కువగా ఉండగా.. మనదేశంలో మాత్రం వందకు చేరువలో ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెట్రోల్ ధరలపై వ్యంగ�

    ఇండియాలో మరికొద్ది రోజుల్లో భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

    December 12, 2020 / 05:42 PM IST

    Fuel prices: ఇండియన్ వినియోగదారులకు కొద్ది నెలలుగా షాక్ ఇస్తూనే ఉన్నాయి ఇందన ధరలు. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 50డాలర్లకు మించిన ధరలు పలుకుతూ వస్తుంది. గ్లోబల్ డిమాండ్ రికవరీ దృష్ట్యా తొలిసారి భారీ స్థాయిలో పెరిగింది. క్రూడ్ ఆయిల్ పెర

    GHMC కార్మికులకు దీపావళి కానుక..వేతనాలు పెంచిన టి.సర్కార్

    November 14, 2020 / 02:07 PM IST

    Govt hikes GHMC Sanitation workers salary : నగరంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు దీపావళి పండుగ రోజు తీపి కబురు అందించింది తెలంగాణ ప్రభుత్వం. వీరికి వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. 2020, నవంబర్ 14వ తేదీన మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక

    కరోనా ఎఫెక్ట్ : ఉమ్మి వేస్తే రూ. 1000 ఫైన్

    March 19, 2020 / 03:54 AM IST

    కరోనా భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభిస్తూ..వేలాది మందిని బలి తీసుకొంటోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ దేశాలకు పాకుతోంది. ఫలితంగా ప్రజలు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. భారతదేశంలో కూడా వైరస్ లక్షణాలు కనబడుతుండడం కలకలం రేపు�

    రేపటి నుంచే : APలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు 

    December 10, 2019 / 10:58 AM IST

    ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. పెంచిన బస్సు ఛార్జీలు బుధవారం(డిసెంబర్ 11) ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సులో కిలోమీటర్‌కు రూ. 10 పైసలు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీల్లో కిలోమీటర్‌కు రూ. 20 పైసలు,

    మానేస్తారా.. లేదా..? : పెరుగుతున్న సిగరెట్ రేట్లు

    March 5, 2019 / 02:36 PM IST

    పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎంత చెబుతున్నా పొగరాయుళ్లు మాత్రం సిగిరెట్‌ను మానలేకపోతున్నారు. అటువంటి వాళ్లకు షాక్ ఇచ్చే వార్త ఇది. సిగిరెట్ రేట్లు 15శాతం వరకు పెరగబోతున్నాయి. అవును ప్రస్తుతం ఉన్న సిగిరెట్ రేట్లకు త్వరలోనే రెక్కలు రా�

10TV Telugu News