Home » Himachal Flood
Shimla temple collapses : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా శివాలయం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 9మంది మరణించారని హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ చెప్పారు. సమ్మర్ హిల్ ప్రాంతంలోని ఆలయం వద్ద కొండచరియలు విరిగిప�
రుతుపవనాల ప్రభావం వల్ల కురిసిన భారీవర్షాల వల్ల దేశంలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీనష్టం సంభవించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా 257 మంది మరణించగా, 7,020 కోట్ల ఆస్తి నష్టం జరిగింది....
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు జలమయంగా మారాయి. మనాలి ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో బస్సు కొట్టుకుపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.