-
Home » Himanta Biswa Sarma
Himanta Biswa Sarma
రెండో పెళ్లి చేసుకుంటే ఏడేళ్లు జైలు శిక్ష.. బిల్లు పాస్ చేసిన అసెంబ్లీ.. వారికి మాత్రం మినహాయింపు..!
Anti Polygamy Bill : బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. బహుభార్యత్వాన్ని ఆచరించే ఎవరైనా నేరంగా పరిగణించబడతారు.
ఝార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. అమిత్ షాతో చంపయీ సోరెన్ భేటీ.. త్వరలో బీజేపీలోకి
ఝార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఝార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారు.
సీఎం హిమంత బిశ్వా వ్యాఖ్యలపై సుప్రియా ఘాటు రిప్లై
హిమంత బిస్వా శర్మకు కూడా నాలాగే డీఎన్ఏ ఉంది. ఆయన కాంగ్రెస్కు చెందినవాడు. మా ఇద్దరిలో కాంగ్రెస్ డీఎన్ఏ ఉంది. అయితే మహిళల పట్ల బీజేపీ ప్రవర్తన అన్యాయంగా ఉందని అందరికీ తెలుసు
Riniki Bhuyan Sarma: కాంగ్రెస్ ఎంపీపై రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేసిన సీఎం భార్య
గతంలో ఆప్ నేత మనీశ్ సిసోడియాపై కూడా రినికి భుయాన్ శర్మ రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశారు.
FIR on Himanta Biswa Sarma: సోనియా గాంధీపై విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ అస్సాం సీఎంపై కేసు నమోదు
అల్లర్లు, దహనాలను ప్రేరేపించడానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా పేర్కొంటూ.. హిమంత బిస్వా శర్మపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 153, 115/436 కింద కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రచారం అయిందని, అస్సాంలో కూడా అ
Bharat Name Row: భారత్ పేరు మార్పుపై ఓవైపు తీవ్ర వివాదం సాగుతోంది.. ఇంతలో మరోకొత్త పేరు చెప్పిన అస్సాం సీఎం
భారత్ అని మాట్లాడటం, రాయడంలో ఏం సమస్య వస్తోంది? పురావస్తు కాలంలో మన దేశం పేరు భారత్ అని ఉంది. రాజ్యాంగంలో కూడా స్పష్టంగా చెప్పారు. వారు అనవసరంగా, ఉద్దేశపూర్వకంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఇది దురదృష్టకరం
Bharat: ఇండియా పేరు భారత్ గా మార్పు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీర్మానం!?
ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్టుగా కనబడుతోంది.
Delhi Floods: అస్సాం వరదలకు చైనా, భూటాన్ దేశాలే కారణం.. కేజ్రీవాల్ మీద సెటైర్లు వేసిన అస్సాం సీఎం
ఇతరులను ఎప్పుడూ నిందించలేదు. ఎందుకంటే ప్రకృతి అలా చేయదని మనకు తెలుసు. దానికి కారణం భౌగోళిక పరిస్థితులు. వాటిని గుర్తించండి అని హిమంత బిశ్వా శర్మ ఆదివారం ట్వీట్ చేశారు.
BJP: మా రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తాం.. తెలంగాణలో మాత్రం: అసోం సీఎం హిమంత
కరీంనగర్ లో బీజేపీ హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తోంది.
Karnataka Polls: అంబేద్కర్ చెప్పినట్లు కాంగ్రెస్ నడుచుకోవడం లేదా? ఇంతకీ బీజేపీ విమర్శేంటి?
తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే కర్ణాటకలో యూసీసీని అమలు చేస్తామని హిమంత బిశ్వా శర్మ అన్నారు. దేశవ్యాప్తంగా యూసీసీ అమలును అంతా కోరుతున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) అవసరం కూడా ఇప్పుడు ఎంతో ఉంద�