Home » Himanta Biswa Sarma
ఝార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఝార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారు.
హిమంత బిస్వా శర్మకు కూడా నాలాగే డీఎన్ఏ ఉంది. ఆయన కాంగ్రెస్కు చెందినవాడు. మా ఇద్దరిలో కాంగ్రెస్ డీఎన్ఏ ఉంది. అయితే మహిళల పట్ల బీజేపీ ప్రవర్తన అన్యాయంగా ఉందని అందరికీ తెలుసు
గతంలో ఆప్ నేత మనీశ్ సిసోడియాపై కూడా రినికి భుయాన్ శర్మ రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశారు.
అల్లర్లు, దహనాలను ప్రేరేపించడానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా పేర్కొంటూ.. హిమంత బిస్వా శర్మపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 153, 115/436 కింద కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రచారం అయిందని, అస్సాంలో కూడా అ
భారత్ అని మాట్లాడటం, రాయడంలో ఏం సమస్య వస్తోంది? పురావస్తు కాలంలో మన దేశం పేరు భారత్ అని ఉంది. రాజ్యాంగంలో కూడా స్పష్టంగా చెప్పారు. వారు అనవసరంగా, ఉద్దేశపూర్వకంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఇది దురదృష్టకరం
ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్టుగా కనబడుతోంది.
ఇతరులను ఎప్పుడూ నిందించలేదు. ఎందుకంటే ప్రకృతి అలా చేయదని మనకు తెలుసు. దానికి కారణం భౌగోళిక పరిస్థితులు. వాటిని గుర్తించండి అని హిమంత బిశ్వా శర్మ ఆదివారం ట్వీట్ చేశారు.
కరీంనగర్ లో బీజేపీ హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తోంది.
తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే కర్ణాటకలో యూసీసీని అమలు చేస్తామని హిమంత బిశ్వా శర్మ అన్నారు. దేశవ్యాప్తంగా యూసీసీ అమలును అంతా కోరుతున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) అవసరం కూడా ఇప్పుడు ఎంతో ఉంద�
హిమంత బిశ్వ శర్మ ఢిల్లీకి రావాలని కేజ్రీవాల్ ఆహ్వానించారు. దీంతో దీనిపై హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఓ లేఖ రాస్తానన్నారు.