Home » Himanta Sarma
పోమువా ముస్లింలు అంటే బెంగాలీ మాట్లాడే ముస్లింలు. ప్రత్యేకంగా చెప్పాలంటూ తూర్పు బంగ్లాదేశ్ నుంచి అస్సాం వచ్చిన ముస్లింలను పోమువా ముస్లింలు అంటారు. భూమి ఉన్నంతగా పిల్లల్ని కనాలని బద్రుద్దీన్ లాంటి నేతలు మాట్లాడటం సరికాదని, భూమితో స్త్రీల �
బుధవారం రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ఓ ప్రచార ర్యాలీలో హిమంత బిశ్వా శర్మ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై స్పందించారు. ఈ సందర్భంలోనే రాహుల్ను సద్దాం హుస్సేన్తో పోల్చారు. యాత్రలో రాహుల్ గెడ్డం బాగా పెరిగిన విషయం తెలిసిందే. అయ�
తెలంగాణ సీఎం కేసీఆర్.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ తో సహా సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడారు.