-
Home » Hindusl
Hindusl
పాక్లోని హిందువులు, సిక్కులు భారత్కు రావొచ్చని గాంధీజీ చెప్పారు – రాష్ట్రపతి
January 31, 2020 / 06:08 AM IST
పాక్లో ఉన్న హిందువులు, సిక్కులు భారత్కు రావొచ్చని గాంధీజీ చెప్పారని, వీరందరికీ మెరుగైన జీవితం అందించడం భారతదేశ బాధ్యత అని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. CAAతో బాపుజీ కల నేరవేరిందని వెల్లడించారు. 2020, జనవరి 31వ తేదీ శుక్రవ�