Historic Ayodhya Case

    టెన్షన్.. టెన్షన్..: అయోధ్య కేసులో అంతిమ తీర్పు

    November 9, 2019 / 01:30 AM IST

    అయోధ్య కేసు.. రెండున్నర దశాబ్ధాలకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసు. 134 సంవత్సరాలుగా వివాదంలో ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి. దేశంలోని కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడిన కేసు ఇది. ఇందులో తీర్పు ఇవ్వడం సుప్రీం కోర్టుకే తలకుమి�

10TV Telugu News