Home » Historic Supreme Court Verdict
దశాబ్దాలుగా దేశంలో రాజకీయ వివాదాలకు కారణంగా.. హిందూ ముస్లింల మధ్య ఐక్యతకు విఘాతంగా మారిన అయోధ్య వివాదం ఎట్టకేలకు ముగిసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్�
రాజకీయాలు, చరిత్రలకు అతీతంగా న్యాయం నిలబడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తీర్పును చీఫ్ జడ్జి జస్టిస్ రంజన్ గొగోయ్ చది�
వివాదాస్పద అయోధ్య కేసులో చారిత్రక తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ తీర్పును చదివి వినిపించారు. ఐదుగురు జడ్జ్లు ఏకాభిప్రాయంతో తీర్పు తయారు చేసినట్లు న్యాయస్థానం చెప్పింది. స్థలం తమదేనంటూ షియ�
దేశవ్యాప్తంగా ఉత్కంఠ క్రియేట్ చేసిన అయోధ్య కేసులో ఎట్టకేలకు చరిత్రాత్మక తీర్పు ఇస్తుంది సుప్రీం కోర్టు. అక్టోబర్ 16న తీర్పును రిజర్వులో పెట్టిన కోర్టు.. శాంతి భద్రతలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తర్వాత ఇవాళ(09 నవంబర్ 2019) వెల్లడిస్తు