-
Home » HOLDS
HOLDS
Gujarat Polls: దేశంలోనే అతిపెద్ద ఎన్నికల ర్యాలీ నిర్వహించిన ప్రధాని మోదీ
December 1, 2022 / 07:12 PM ISTవేలాది మంది కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబూని డప్పుచప్పుళ్ల మధ్య పండగలా తరలివస్తున్న ఈ ర్యాలీ.. బీజేపీకి అతిపెద్ద కార్యక్రమం. ప్రధాని ర్యాలీ నిర్వహించే రోడ్డు వెంట పూలు అలంకరించారు. సవ్ వాహనంలో నిల్చున్న…
లోటస్ పాండ్ లో సందడి, షర్మిల కోసం క్యూ కడుతున్న నేతలు
February 18, 2021 / 06:52 AM ISTJagan Sister Sharmila : హైదరాబాద్లోని లోటస్పాండ్. దివంగత సీఎం వైఎస్ కుమార్తె, ఏపీ ప్రస్తుత సీఎం జగన్ సోదరి ఇక్కడే నివాసముంటున్నారు. గత నెలాఖరు వరకు షర్మిలను ఎవరు కలవాలన్నా గేటు దగ్గరే…
పోక్సో చట్టంపై తీర్పు : మహిళా జడ్జీకి పదోన్నతి విషయంలో సుప్రీం వెనక్కి ?
January 30, 2021 / 01:37 PM ISTSupreme Court Holds Bombay HC Judge’s Confirmation : ‘పోక్సో’ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు జస్టిస్ పుష్ప గనేడివాలా.…
బాబోయ్ కరోనా..స్కూల్స్ తెరవటంలో వెనక్కి తగ్గిన తమిళనాడు సర్కార్
November 12, 2020 / 04:09 PM ISTTamil Nadu : కరోనాతో మూత పడిన స్కూల్స్ ని తిరిగి తెరవాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ ఓపెన్ కావటం విద్యార్ధులకు, టీచర్లకు కరోనా సోకి భయపెడుతోంది. కరోనా…
పల్లె ప్రగతిపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ
October 10, 2019 / 01:37 AM ISTతెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న సీఎం కేసీఆర్… మరిన్ని నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం… మంత్రులు,…
బాంబే హైకోర్టు సంచలన తీర్పు : 14ఏళ్ల అమ్మాయితో 52ఏళ్ల వ్యక్తి పెళ్లి చట్టబద్దమే
May 7, 2019 / 03:04 AM ISTమైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం. బాల్య వివాహంగా పరిగణిస్తారు. అంతేకాదు కేసులు నమోదు చేసి జైలుకి కూడా పంపిస్తారు. కానీ ఫస్ట్ టైమ్.. ఓ కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు…
వీడెవడండి బాబూ : పవన్ కు షాక్ ఇచ్చిన అభిమాని
March 23, 2019 / 04:16 PM ISTపవన్ కల్యాణ్కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. అప్పుడప్పుడూ పవన్ను కూడా ఆశ్చర్యపరుస్తారు. విజయవాడ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఓ అభిమాని షాక్ ఇచ్చాడు.
గోరఖ్ నాథ్ ఆలయంలో యోగి జనతా దర్బార్
March 4, 2019 / 12:58 PM ISTగోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో సోమవారం(మార్చి-4,2019) యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతాదర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సీఎంకు సమర్పించారు. ఈ సందర్భంగా జనతాదర్బార్ లో పాల్గొన్న…