Homelessvillagers

    కర్నాటకలో దారుణం : శ్మశానమే ఆ 70 కుటుంబాలకు నివాసం

    September 4, 2019 / 04:37 AM IST

    దేశంలో ప్రతీ ఒక్కరికి సొంత ఇళ్లు ఉండాలని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటుంటాయి. కానీ దళితులు, మైనారిటీలకు చెందిన 70 కుటుంబాలు శ్మశానంలో వంటావార్పులు చేసుకుంటూ జీవిస్తున్న సంఘటన కర్నాటక రాష్ట్రం మధుగిరి తాలూకాలోని బ్యాల్యా గ్రామంలో చోటుచ

10TV Telugu News