Home » hometown
రాష్ట్రపతి రైలులో సొంతూరికి వెళ్లారు. దేశ అధ్యక్షుడిగా పదవిలోకి అడుగుపెట్టిన తర్వాత రామ్నాథ్ కోవింద్.. రాష్ట్రపతి హోదాలో తన జీతం, కట్టింగ్ల గురించి మాట్లాడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
లాక్డౌన్ కారణంగా సొంత ఊళ్లకు వెళ్లలేక హైదరాబాద్ నగరంలోనే నెలల తరబడి ఉంటున్న ఏపీకి చెందినవారి కోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. ఏపీకి తిరిగి వచ్చేవారికోసం ఆర్టీసీ ప్రత్యేకించి ఆర్టీసీ సర్వీసులు నడపనుంది. ఏపీ ప్రభుత్వం
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రయాణికులకు బంపర్ అఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉచితంగా టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లే వారికి ఉచితంగా విమాన