Home » honour
గ్రామ, వార్డు వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉత్తమ గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జాతీయ పతాకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం జగన్ కలిశారు. గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లిన సీఎం జగన్ ఆమెను సన్మానించారు. మ�
son pours father’s ashes in drain outside pub : ఓ తండ్రి అయినా తాను చనిపోయాక తన అస్థికలను పవిత్రమైన నదుల్లో కలపాలని కోరతాడు. కానీ ఎప్పుడూ ఎక్కడా విననటువంటి వింత కోరిక కోరాడో తండ్రి. తాను చనిపోయాక తన సాగరం (సముద్రం)లోనే లేకా నదుల్లోనో..లేదా నదుల సంగమంలోనో కలపాలని కోరలేద�
cm jagan good news for volunteers: గ్రామ/వార్డు సచివాలయ వాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నారు. పురస్కారాలతో సత్కరించాలని నిర్ణయించారు. ఉత్తమ పనితీరు కనబరిచే వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించే కార్యాచరణ సిద్ధం చే
భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మన్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్శర్మ క్రీడల్లో అత్యుత్తమ పురస్కారం రాజీవ్ ఖేల్రత్నకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మను సత్కరించనున్నట్లు శుక్ర�
తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూరు మండలం మడిపల్లిలో ఈ ఘటన జరిగింది. కరోనా పాజిటివ్ అని తెలియడంతో అధికారులు ఆ వ్యక్తిని హోం క్వారంటైన్ లో ఉండమన్నారు. దీంతో మనస్తాప�
భారత జాతిపిత పూజ్య బాపూజీకి విదేశాలలో అరుదైన గౌవరం లభించింది. మహాత్ముడి అడుగుజాడలు..ఆయన ఆదర్శాలు ప్రపంచానికే ఆదర్శనీయమైనవిగా ప్రపంచాధినేతలు సైతం కీర్తించారు. భారతదేశ స్వాతంత్ర్యం సమరంలో అహింసా, శాంతి ఆయుధాలుగా గాంధీకి ప్రపంచ వ్యాప్తంగా �
ప్రముఖ సంగీన విద్యాంసుడు..శాస్త్రీయ గాయకుడు..పద్మవిభూషన్ పురస్కారం గ్రహీత అయిన పండిట్ జస్రాజ్ కు అరుదైన గౌరవం లభించింది. ఈ అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉప గ్రహాలు ఉన్నాయి. వాటిలో అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉండే ఓ గ్రహానికి 86 సంవత్సరాల బ�