-
Home » HOPE
HOPE
2024 Elections: 80 సీట్లూ మావే.. కాదు కాదు మావే.. బీజేపీ, ఎస్పీ పోటాపోటీ ప్రకటనలు
March 13, 2023 / 12:45 PM IST2014 అసెంబ్లీ ఎన్నికల్లో 80 స్థానాలున్న యూపీలో బీజేపీ ఏకంగా 71 స్థానాలు గెలుచుకుంది. కాగా ఎస్పీ ఐదు స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఇక బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ రెండు స్థానాలు…
Congress Hope: జోరుగా సాగుతోన్న భారత్ జోడో యాత్ర.. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో అధికారంపై రాహుల్ విశ్వాసం
January 8, 2023 / 04:40 PM ISTఆదివారం హర్యానాలోని కురుక్షేత్రలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మేం (కాంగ్రెస్) ముందుకు కూడా కదలలేమని…
వైట్ హౌస్ లో వాలెంటైన్స్ డే, పచ్చిక బయల్లో లవ్ సింబల్స్
February 13, 2021 / 03:33 PM ISTValentine’s Day decorations : ఫిబ్రవరి 14. వాలెంటైన్స్ డే..ప్రేమికుల రోజు కొద్ది గంటల్లో రాబోతోంది. ఫుల్ గా సెల్రబేషన్స్ జరుపుకోవడానికి ప్రేమికులు సిద్ధమైపోతున్నారు. తీపి గుర్తులకు ఇది స్పెషల్ గిఫ్ట్ డే. ప్రేమను…
ప్రపంచానికి ఆశాకిరణంగా భారత్..రైతుల డిమాండ్లు ఏమిటో అర్థం కావట్లేదు : మోడీ
February 10, 2021 / 05:38 PM ISTModi కంటికి కనిపించని శత్రువు “కరోనావైరస్”పై పోరాడి ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం(ఫిబ్రవరి-10,2021) లోక్సభలో మోడీ మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం 130…
స్విట్జర్లాండ్ మంచుకొండ ఆసాంతం త్రివర్ణ పతాకం
April 18, 2020 / 07:46 AM ISTస్విట్జర్లాండ్.. కరోనా వైరస్ ను తరిమికొట్టడంలో భారత్తో కలిసే ఉన్నామని సింబాలిక్ గా తెలియజేసింది. అక్కడి మంచుకొండలపై త్రివర్ణ పతాకం ప్రతిబింబించేలా లైట్ బీమ్ ఏర్పాటు చేసింది. స్విస్ ఆల్ఫ్స్లోని మ్యాటర్ హార్న్ పర్వతాలపై…
INDvsWI: తొలి వన్డే తన్నుకుపోయారు
December 16, 2019 / 01:41 AM ISTచెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో విండీస్ ప్రతీకారం తీర్చుకుంది. మూడో టీ20ని ఉతికారేసిన భారత బ్యాట్స్మెన్ను తొలి వన్డేలో పరుగులు చేయకుండా కట్టడి చేయడమే కాకుండా భారత బౌలర్లను శాసించారు…
“మిషన్ శక్తి”పై చైనా,పాక్ రియాక్షన్ ఇదే
March 27, 2019 / 03:26 PM ISTస్పేస్ లో భారత్ సాధించిన అరుదైన ఘనతపై చైనా,పాక్ లు స్పందించాయి. మిషన్ శక్తి పేరుతో శాటిలైట్ ను పేల్చేసే అరుదైన టెక్నాలజీని విజయవంతంగా భారత్ పరీక్షించిందని బుధవారం(మార్చి-27,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. మోడీ…