Home » Horrific
చైనాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 42 అంతస్తులు కలిగిన బిల్డింగులో మంటలు చెలరేగడంతో, ఆ బిల్డింగులోని డజన్ల కొద్ది ఫ్లోర్లు తగలబడి పోతున్నాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీలోని ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండలిలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై భారత ప్రధాన మంత్రి మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను బాధించిందనిన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించ�
విశాఖజిల్లా : మాతృమూర్తి గురించి వర్ణించాలంటే..ఒక్క పదంలో సరిపోదు. నవమాసాలు మోసి కనిపెంచి పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లి…దారుణానికి తెగబడింది. తన ఏకాంతానికి అడ్డుగా వస్తుందనే కారణంతో కన్నకూతురినే చిత్ర హింసలకు గురి చేసింది. �