HORSE TRADING

    ఇంగ్లీష్‌ బాగా మాట్లాడటం, అందంగా ఉండటం సరిపోదు…సచిన్ పైలట్ పై సీఎం గహ్లోత్‌ సంచలన ఆరోపణలు

    July 15, 2020 / 06:31 PM IST

    ఎడారి రాష్ట్రంలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. రెబెల్‌ నేత సచిన్‌ పైలట్‌పై సీఎం అశోక్‌ గహ్లోత్‌ బుధవారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో కలిసి రాజస్ధాన్‌ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే కుట్రలో పైలట్‌ భాగస్వామిగా మారారని ఆరోపించార

    సచిన్ పైలట్ తో టచ్ లో 30 MLAలు….ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు గెహ్లాట్ చివరి ప్రయత్నాలు

    July 12, 2020 / 07:37 PM IST

    రాజస్థాన్‌ అధికార కాంగ్రెస్ సర్కారులో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య అగాధం పెరగడంతో అశోక్ గెహ్లాట్ సర్కారు కూలిపోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అశోక్ గెహ�

    కాంగ్రెస్ కు షాక్ : బీజేపీతో సచిన్ పైలట్ చర్చలు…19MLAల మద్దతు

    July 12, 2020 / 04:01 PM IST

    రాజస్థాన్‌లో అరకొర మెజారిటీతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు హైపిచ్‌కు చేరుకున్నాయి. పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కుర్చీ నుంచి కిందికి దించే దిశగా పా�

    కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కరోనా వైరస్ కాపాడుతుందా?

    March 13, 2020 / 10:26 AM IST

    రాజకీయాల్లోకి కరోనా వైరస్ వచ్చిందని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ అన్నారు. శుక్రవారం(మార్చి-13,2020)భోపాల్ లో గవర్నర్  లాల్జీ టాండన్‌తో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ భేటీ అయ్యారు. అధికార కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేసిన నేప�

    మే-23తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి!

    May 14, 2019 / 02:50 AM IST

    కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్. సరిగ్గా ఏడాది క్రితం కర్ణాటకలో తాము సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామని,ఐదేళ్లపాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనసాగుతుం

    మోడీ వ్యాఖ్యలకు తృణముల్ స్ట్రాంగ్ కౌంటర్

    April 29, 2019 / 11:09 AM IST

    40మంది తృణముల్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని సోమవారం వెస్ట్ బెంగాల్ లోని శీరంపూర్ లో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై తృణముల్ కాంగ్రెస్ స్పందించింది. తృణముల్ సీనియర్ లీడర్ డీరక్ ఓబ్రియన్ మోట్లాడుతూ..ఎక్స్ పైరీ బాబు పీఎం..నీ వ

    ఆపరేషన్ లోటస్ స్టార్ట్ : కర్ణాటక రాజకీయాల్లో కలకలం

    January 14, 2019 / 05:52 AM IST

    కర్ణాటక రాజకీయాల్లో పెద్ద కుదుపు రాబోతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ నేతలు ఆపరేషన్ లోటస్ ప్రారంభించిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ

10TV Telugu News