Home » hospital beds
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుంది. రోజు వారీ కేసుల నమోదును గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. మరో రెండు వారాలలో ఇది ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా కట్టడికి తీవ్రంగా ప్రయత్న
కరోనా బాధితుల కోసం రామ్లీలా మైదానంలో 500 ఐసీయూ బెడ్లతో సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ ఐసీయూ బెడ్ల నిర్మాణంలో 70శాతం పని పూర్తి అయిందని, మరికొన్ని రోజుల్లో అంతా సిద్ధం అవుతుందని అంటున్నారు అధికారులు.
కరోనా సెకండ్వేవ్తో దేశవ్యాప్తంగా మళ్లీ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బకి మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతోంది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోగుల ఆరోగ్య స్థితి సీరియస్ అయితేనే హాస్పిటల్స్ లో బెడ్స్ కేటాయించాలని నిర్ణయించి..