hospital treating

    కరోనా ఆసుపత్రిలో మంటలు.. పది మంది మృతి

    November 15, 2020 / 08:33 AM IST

    కరోనా వైరస్ సోకిన ప్రజలు చికిత్స పొందుతున్న ఒక ఆసుపత్రి ICU వార్డులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో 10మంది రోగులు మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో రెండు గదులు పూర్తిగా కాలిపోయాయని, 16 మంది రోగులు అందులో ఉండగా.. 10 మంది మృతి చెందారని, మరో ఆరుగురు తీవ్రంగా గాయప

10TV Telugu News