Home » House Places
జై మహాభారత పార్టీ పేరుతో అమాయక ప్రజలకు వల వేస్తున్నారు. పేద ప్రజలకు 200 గజాల ఇండ్ల స్థలం వైకుంఠ ట్రస్ట్ ద్వారా ఇస్తామని పలు బస్తిల్లో జై మహాభారత పార్టీ ప్రచారం చేసింది. దీంతో రవీంద్రభారతి ప్రక్కన ఓ ప్రైవేట్ భవనం ముందు భారీగా చేరుకున్నారు. తీరా
Distribution of places of 30 lakh 75 thousand houses in AP : రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని..ఇందుకు రూ.50,940 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రెండు దశల్లో రూ.50,940 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ�
రాజన్న సిరిసిల్ల: అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3,052 మంది లబ్ధిదారులకు కేటీఆర్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సంద