House Places

    Jai Bharat Party : జై మహాభారత పార్టీ పేరుతో అమాయక ప్రజలకు వల

    June 23, 2022 / 05:04 PM IST

    జై మహాభారత పార్టీ పేరుతో అమాయక ప్రజలకు వల వేస్తున్నారు. పేద ప్రజలకు 200 గజాల ఇండ్ల స్థలం వైకుంఠ ట్రస్ట్ ద్వారా ఇస్తామని పలు బస్తిల్లో జై మహాభారత పార్టీ ప్రచారం చేసింది. దీంతో రవీంద్రభారతి ప్రక్కన ఓ ప్రైవేట్ భవనం ముందు భారీగా చేరుకున్నారు. తీరా

    ఏపీలో 30 లక్షల 75 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ..17,004 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు

    December 25, 2020 / 05:37 PM IST

    Distribution of places of 30 lakh 75 thousand houses in AP :  రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని..ఇందుకు రూ.50,940 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రెండు దశల్లో రూ.50,940 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ�

    సిరిసిల్లలో 3 వేల ఇళ్ల స్థలాల పంపిణీ

    February 20, 2019 / 11:32 AM IST

    రాజన్న సిరిసిల్ల:  అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో 3,052 మంది లబ్ధిదారులకు కేటీఆర్‌ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సంద

10TV Telugu News