Housing

    Telangana : ఆర్ధిక వ్యవస్ధ గాడిలో పెట్టేందుకే భూముల అమ్మకం

    June 19, 2021 / 07:05 AM IST

    కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే పనిలో పడింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే నిరర్ధక భూములను అమ్మేందుకు కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం.

    Smart Towns : ఒక కుటుంబానికి ఒకటే.. వార్షికాదాయం రూ.18 లక్షలలోపే.. స్మార్ట్‌టౌన్లలో ప్లాట్ల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు

    April 10, 2021 / 01:04 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగర ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. జగనన్న స్మార్ట్ టౌన్ల పేరుతో ప్రభుత్వం లేఅవుట్లను నిర్మించి ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా మరో ముందడుగు పడింది. ఎంఐజ

    పట్టణ, నగర పేదలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

    January 7, 2021 / 07:40 PM IST

    Low cost to housing for the poor people of urban, city : పట్టణాలు, నగరల్లోకి పేదలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కోసం లేఅవుట్లను అభివృద్ధి చేసి.. లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో పాట్లు కేటాయించాలని ప్రతిపాదించింది. పట్టణాభివృద్ధి, ప�

    సులేమానీ హత్యకు ఇరాన్ ప్రతీకారం

    January 8, 2020 / 01:25 AM IST

    ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సొలేమానీ హత్యతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంది. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడి చేసింది. అమెరికా

    హౌసింగ్ రంగానికి భారీగా రాయితీలు!

    November 6, 2019 / 05:25 AM IST

    త్వరలోనే రియల్టీ రంగానికి భారీగా రాయితీలు ప్రకటించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హింట్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సెక్టార్ ఎదుర్కొంటున్న ఇస్యూస్ ని పరిష్కరించే ప్రయత్నంలో కేంద్రం, ఆర్బీఐ ఉన్నట్లు మంగళవారం నిర్మలా సీత�

    రాజధానిపై బొత్స సంచలన వ్యాఖ్యలు

    October 17, 2019 / 01:08 PM IST

    రాజధాని నిర్మాణం పై ఏర్పాటు చేసిన నిపుణలు కమిటీ కొద్ది రోజుల్లో రాష్ట్ర మంతా పర్యటించి నివేదిక  ఇస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం సీఎం జగన్ అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రంలో హౌసింగ్ స్కీంలపై, పేదలకు ఇల్ల�

    Budget 2019 : ఇంటి యజమానులు తెలుసుకోవాల్సినవి

    February 2, 2019 / 05:02 AM IST

    ఢిల్లీ : బడ్జెట్ 2019 ఇంటి యజమానులకు కూడా ఊరట కలిగించింది. రెండో ఇంటిపై వచ్చే ఆదాయానికి పన్ను కట్టాల్సినవసరం లేదని తాత్కాలిక కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్‌ గోయెల్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్‌లో 2019-20 తాత్కాలిక బడ్జెట్‌ని ప్రవేశపెట్�

10TV Telugu News