Home » Hubei Province
పందుల పెంపకం కోసం చైనా భారీ నిర్మాణం చేపట్టబోతుంది. పందుల కోసం ప్రపంచంలోనే పెద్దదైన బిల్డింగ్ నిర్మిస్తోంది. ఇదో ‘పిగ్ ప్యాలెస్’. దీనిలో ఏకంగా 26 అంతస్థులు ఉంటాయి.
నెటిజన్లు తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కామెంట్స్ చేస్తున్నారు. పిల్లలను అజాగ్రత్తగా వదిలేయవద్దని...వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.
Huge Explosion : చైనాలో తీవ్ర విషాదం నెలకొంది. పేలుడు సంభవించి 12 మంది మృతి చెందారు. హుబీ ప్రావిన్స్ లోని షియాన్ నగరంలో చోటు చేసుకుంది. దాదాపు 138 మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఫుడ్ �
అమెరికా దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ విధిస్తున్నాయి. యుకే సహా ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటలీ, చైనా నుంచి నేర్చుకున్న కరోనా పాఠాలతో అప్రమత్తమైన మిగతా దేశాలు లాక్ డౌన్ విధించి కరోనాను నియంత్రించే ప్రయత్నాలు చేస్త�
కరోనా వైరస్. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ 180 దేశాలకు
కోవిడ్-19.. అదేనండి కరోనా వైరస్.. చైనాలో ఇంకా తన ప్రతాపం చూపుతోంది. కోవిడ్ వేగంగా విస్తరిస్తోంది. మృతులు, బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోవిడ్ వైరస్ రాకెట్
కరోనా వైరస్ వ్యాప్తితో చైనాలో రోజురోజుకీ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా వైరస్ సోకి మృతిచెందిన వారి సంఖ్య వెయ్యి దాటేసింది. చైనా బయటి దేశాల్లో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేస్తోంది. హుబేయ్ ప్రావిన్స్ లో మహమ్మారి విజృంభిం�
కరోనా వైరస్తో తీవ్రంగా ప్రభావితమైన హుబెయ్ ప్రావిన్స్ ఇప్పటికీ దిగ్బంధంలోనే ఉంది. చైనా ప్రభుత్వం వైద్య సిబ్బందిని తప్ప ఎవరినీ లోపలకు వెళ్లనివ్వడం లేదు. బయటకు రానివ్వడం లేదు. దీంతో లోపల పరిస్థితేంటన్నది ఎవరికీ తెలియడం లేదు. కరోనా బాధితులకు