Home » Huge Devotees at tirumala
టీటీడీ నూతన ఈవోగా జె. శ్యామలరావును ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
రథసప్తమి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. భక్తులు స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకుని పారవశ్యంలో తేలియాడుతున్నారు.