-
Home » huge loss\
huge loss\
Adani Group Companies Loss : హిండెన్ బర్గ్ రిపోర్టు ఎఫెక్ట్.. అదానీ గ్రూప్ కంపెనీలకు భారీ నష్టాలు
హిండెన్ బర్గ్ రిపోర్టుకు అదానీ గ్రూప్ ఇచ్చిన వివరణతో ఇన్వెస్టర్లు సంతృప్తి చెందలేదు. హిండెన్ బర్గ్ రిపోర్టుకు అదానీ గ్రూప్ ఇచ్చిన వివరణతో ఇన్వెస్టర్లు సంతృప్తి చెందలేదు. అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడంతో ఇవాళ భారీగ�
Secunderabad Violence Loss : సికింద్రాబాద్ విధ్వంసం.. రైల్వేశాఖకు రూ.12కోట్ల ఆస్తి నష్టం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన అల్లర్లలో రైల్వేశాఖకు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు రైల్వే డివిజనల్ మేనేజర్ గుప్తా చెప్పారు.
Indian Markets : రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో కుప్పకూలిన భారత మార్కెట్లు
ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో 2వేల పాయింట్లు పడిపోయాయి. తర్వాత కాస్త కోలుకున్నట్లు కనిపించాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి.
Russia-Ukraine War : స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్న రష్యా, యుక్రెయిన్ వార్
స్టాక్మార్కెట్లలోని అన్ని ఇండెక్స్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ, స్మాల్క్యాప్, మిడ్క్యాప్, కన్జ్యూమర్ గూడ్స్ ఇండెక్స్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.
బ్రిటన్లో కరోనా కొత్త స్ట్రేయిన్ ఎఫెక్ట్… భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్లు
stock markets at a huge loss : స్టాక్మార్కెట్లను అమ్మకాలు కుదిపేసాయి. బ్రిటన్లో కరోనా కొత్త స్ట్రేయిన్ ఎఫెక్ట్ మార్కెట్లను దారుణంగా దెబ్బతీసింది. సెన్సెక్స్ 16వందల పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 5వందల పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది. ఫార్మా మినహా మార్�
భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులు, లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు, ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు
telangana farmers: దంచికొడుతున్న వర్షాలు రైతన్నను దారుణంగా ముంచేశాయి. తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. వరి, పత్తి, కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఆది(అక్టోబర్ 11,2020) , సోమవారాల్లో(అక్టోబర�
సినీ ఇండస్ట్రీకి భారీ నష్టం: యాక్షన్లు, రిలీజ్లు లేవు.. అంతా ప్యాకప్యే
యావత్ ప్రపంచంతో పాటు తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు మహా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా ఇండస్ట్రీలో షూటింగుల నుంచి రిలీజుల దాకా ఆగిపోయాయి. వైరస్ వ్యాప్తి ప్రారంభమయ్యే సమయానికి విడుదలకు సిద్ధమైన సినిమాలు దాదాపు పాతిక ఉంటే.. సెట్స
ప్రతి నియోజకవర్గం జిల్లా అయితే నష్టపోయేవి ఆ రెండే..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫేస్టోలో చేర్చిన అంశాలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది. వాటిలో ఒకటైన ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాను చేయాలనే ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం త్వరలోనే ముందు