Home » Huge revenue
16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం ఏపీలో అమల్లోకి రానుంది.
హెచ్ఎండీఏ పరిధిలో ఈ-వేలం ద్వారా ప్రభుత్వం భూములను వేలం వేసింది. మిగతా జిల్లాల్లో ఓపెన్ ఆక్షన్ ద్వారా వేలాన్ని నిర్వహించింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో 10 నెలల్లో రెండు రాష్ట్రాల్లో 47వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో 25 వేల 238.29 కోట్ల సరుకు విక్రయించినట్టు వెల్లడించారు.