human excreta

    బలవంతంగా దళిత చిన్నారులతో మలమూత్రాలు మోయించిన అగ్రకులస్తులు

    December 12, 2020 / 03:27 PM IST

    Dalit boys : అగ్రకులానికి చెందిన ముగ్గురు యువకులను తమిళనాడులో అరెస్టు చేశారు. వారి గ్రౌండ్ లో ఉన్న మలమూత్రాలను ఐదుగురు దళిత బాలురితో బలవంతంగా శుభ్రం చేయించారు. పెరంబలూర్ జిల్లాలోని సిరుకుదల్ గ్రామాంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. రిప�

    ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి..అశుద్దం తినిపించిన గ్రామస్థులు

    October 3, 2019 / 01:20 AM IST

    ఒడిషాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునేదిగా ఉంది. చేతబడి అనుమానంతో ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి వారి చేత అందరిముందు అశుద్దం తినిపించారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని గోపర్పూర్ గ్రామంలో జరిగింది. స్థానిక పోలీస్ అధ�

10TV Telugu News