Home » human sacrifice
రాజా రఘువంశీ, సోనమ్కు పెళ్లి జరిగిన తరువాత, వారు హనీమూన్కు వెళ్లే ముందు జరిగిన సంఘటనలను అశోక్ రఘువంశీ వెల్లడించారు.
యూపీలో దారుణం చోటు చేసుకుంది. తన రెండేళ్ల కుమారుడ్ని అనారోగ్యం నుంచి కాపాడుకొనేందుకు తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తాంత్రికుడు చెప్పాడని, తన కుమారుడి ఆరోగ్యం నయం అవుతుందని భావించి తన బంధువు పదేళ్ల కుమారుడ్ని నరబలిచ్చాడు ఓ వ్యక్తి. బాలుడు
kerala womens human sacrifice : కేరళ నరబలి కేసులో నివ్వెరపోయే నిజాలు వింటే వెన్నులోంచి వణుకు పుడుతుంది. నరబలి ఇవ్వటమే కాకుండా మృతదేహాలను ముక్కలు ముక్కలుగా చేసిన ఆ మాంసాన్ని తినేసారు ఆ రాక్షసులు. ఈ ఘటనతో వీరసలు మనుషులేనా? మనుషుల రూపంలో ఉండే నరరూప రాక్షసులా? అని
కేరళలో అమానుష సంఘటన జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే నరబలి ఇవ్వాలని నమ్మి భార్యాభర్తలు, ఇద్దరు మహిళల్ని అత్యంత పాశవికంగా హత్య చేశారు. గొంతు కోసి చంపి, ముక్కలు, ముక్కలుగా నరికారు.
నరబలి పేరుతో ఆరేళ్ల బాలుడిని హత్య చేశారు ఇద్దరు దుండగులు. తనను శివుడు కలలో నరబలి కోరినట్లు, అందుకే బాలుడిని చంపినట్లు ప్రధాన నిందితుడు అంగీకరించాడు. ఈ దారుణానికి పాల్పడ్డ ఇద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ లోని శ్రీ మెట్టు మహంకాళి దేవాలయం లో మొండెం నుండి వేరు చేసిన తల లభించడం నిన్న స్థానికంగా కలకలం
నిన్న ఆదివారం కావడంతో క్షుద్రపూజలు చేసి నరబలి ఇచ్చారేమోనన్న వదంతులతో...
సైన్స్ ఎంతగానో డెవలప్ అయ్యింది. మనిషి ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడు. స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నాడు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ దేశంలో ఇంకా మూఢ
Occult worship incident in Anantapur : అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల ఘటన కలకలం రేపుతోంది. బొమ్మనహళ్ మండలం ఉంతకల్లు సమీపంలో లభించిన యువకుడి మృతదేహం పోలీసుల అనుమానాలను మరింత బలపరుస్తోంది. కాలువ గట్టుపై యువకుడిని హత్య చేసిన తర్వాత.. గుర్తు పట్టకుండా ముఖంపై బండరాయిత�
Human Sacrifice: కేరళలోని పలక్కాడ్ జిల్లాలో ఓ తల్లి తన ఆరేళ్ల కొడుకును హత్య చేసింది. ఆ ఘటన తర్వాత తానే స్వయంగా పోలీసులకు సమాచారం అందించి అరెస్టు అయిపోయింది. నాలుగోసారి ప్రెగ్నెంట్ అయిన షహీదా.. ఆదివారం రాత్రి భర్త ఇద్దరు పిల్లలు వేరే గదిలో నిద్రపోతుండగ�