Home » Humanity
ఎవరో వస్తారు, ఏదో చేస్తారని వారు ఎదురు చూడలేదు. వెంటనే రంగంలోకి దిగారు. ఇద్దరూ ఆవును తమ..
Constable Kistaiah Family : అమరవీరుడు కిష్టయ్య ప్రాణత్యాగంతో ఆ కుటుంబానికి అండగా ఉంటానని కేసీఆర్ అప్పట్లో మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను బీఆర్ఎస్ అధినేత నిలబెట్టుకున్నారు.
బంధువులెవరూ లేని ఓ బాలిక.. తన తండ్రి చనిపోవడంతో ఏం చేయాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేసింది.
పరాయి దేశంలో మరణశిక్ష పడిన తమ వాడిని కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళ వాసులు ఔదార్యం చూపారు.
ఏఐ దుష్ర్పభావాలపై యూఎస్ కు చెందిన యేల్ యూనివర్సిటీ సర్వే నిర్వహించింది. వాల్ మార్ట్, జూమ్, కోకాకోలా, మీడియా, ఫార్మాస్యూటికల్ సహా ప్రపంచంలోనే టాప్ కంపెనీలకు చెందిన 119 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు.
నేరాలు జరగకుండా.. నేరస్తుల నుంచి అమాయకులను కాపాడటమే ఇప్పుడు కొత్త సవాల్గా మారింది. ఆన్లైన్లో వెతకడం.. శత్రువులను అంతం చేయడం.. ఇప్పుడు మామూలైపోయింది.
పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేనిస్థాయిలో సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు.
హిందూ సాంప్రదాయ పద్దతిలో కేరళలోని మసీద్లో జరిగిన ఒక పెళ్లి వీడియోని రెహమాన్ షేర్ చేశాడు. ఆ కథ ఏంటో తెలుసా?
ఎండాకాలంలో ఎండవేడిని మనుషులే కాదు మూగజీవాలు కూడా తట్టుకోలేవు. అడవుల్లో ఉండే క్రూర జంతువులు, విష సర్పాలు సైతం బయటకు వస్తుంటాయి. అలా ఎండను తట్టుకోలేక ఎటునుంచి వచ్చిందో ఏమో.. కోబ్రా ఒకటి జనావాసాల్లోకి వచ్చింది. దాహంతో అలమటిస్తూ కనిపించిన కోబ్ర
కేరళలోని పాలక్కడ్కు చెందిన సారంగ్ మీనన్, అదితి నాయర్ దంపతుల 15 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి సోకింది. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో చిన్నారి బాధపడుతోంది. ఇది ప్రాణాంతక వ్యాధి. దీనికి చికిత్స చేయాలంటే రూ.17 కోట్లు అవసరమవుతాయి.