-
Home » Humanity
Humanity
రియల్ హీరోస్.. 200 కిలోల బరువున్న ఆవుని.. వీపు మీద మోస్తూ.. 3 కిమీ నడుస్తూ.. ఆసుపత్రికి తీసుకెళ్లిన సోదరులు..
ఎవరో వస్తారు, ఏదో చేస్తారని వారు ఎదురు చూడలేదు. వెంటనే రంగంలోకి దిగారు. ఇద్దరూ ఆవును తమ..
మాట నిలబెట్టుకున్న కేసీఆర్.. కానిస్టేబుల్ కిష్టయ్య కుమార్తెకు ఆర్థికసాయం
Constable Kistaiah Family : అమరవీరుడు కిష్టయ్య ప్రాణత్యాగంతో ఆ కుటుంబానికి అండగా ఉంటానని కేసీఆర్ అప్పట్లో మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను బీఆర్ఎస్ అధినేత నిలబెట్టుకున్నారు.
నాన్న చనిపోయాడని పోలీసులకు ఫోన్ చేసిన బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే..?
బంధువులెవరూ లేని ఓ బాలిక.. తన తండ్రి చనిపోవడంతో ఏం చేయాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేసింది.
అతడి మరణశిక్షను తప్పించేందుకు.. రూ.34 కోట్లు సేకరించారు.. గ్రేట్ కదా!
పరాయి దేశంలో మరణశిక్ష పడిన తమ వాడిని కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళ వాసులు ఔదార్యం చూపారు.
Artificial Intelligence : కృత్రిమ మేధస్సుతో మానవాళికి ముప్పు!
ఏఐ దుష్ర్పభావాలపై యూఎస్ కు చెందిన యేల్ యూనివర్సిటీ సర్వే నిర్వహించింది. వాల్ మార్ట్, జూమ్, కోకాకోలా, మీడియా, ఫార్మాస్యూటికల్ సహా ప్రపంచంలోనే టాప్ కంపెనీలకు చెందిన 119 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు.
Technology Sensitivity: మనిషిని మాయం చేస్తోన్న టెక్నాలజీ.. ఆన్లైన్ కంటెంట్తో భయంకర నేరాలు
నేరాలు జరగకుండా.. నేరస్తుల నుంచి అమాయకులను కాపాడటమే ఇప్పుడు కొత్త సవాల్గా మారింది. ఆన్లైన్లో వెతకడం.. శత్రువులను అంతం చేయడం.. ఇప్పుడు మామూలైపోయింది.
Global Warming : పెరుగుతున్న భూతాపం.. మానవాళికి శాపం
పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేనిస్థాయిలో సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు.
A R Rahman : మసీద్లో హిందూ సాంప్రదాయ పెళ్లి.. ఏఆర్ రెహమాన్ ట్వీట్ వైరల్!
హిందూ సాంప్రదాయ పద్దతిలో కేరళలోని మసీద్లో జరిగిన ఒక పెళ్లి వీడియోని రెహమాన్ షేర్ చేశాడు. ఆ కథ ఏంటో తెలుసా?
A man feeds water to a cobra : కోబ్రా దాహం తీర్చడానికి ప్రాణాలకు తెగించాడు..
ఎండాకాలంలో ఎండవేడిని మనుషులే కాదు మూగజీవాలు కూడా తట్టుకోలేవు. అడవుల్లో ఉండే క్రూర జంతువులు, విష సర్పాలు సైతం బయటకు వస్తుంటాయి. అలా ఎండను తట్టుకోలేక ఎటునుంచి వచ్చిందో ఏమో.. కోబ్రా ఒకటి జనావాసాల్లోకి వచ్చింది. దాహంతో అలమటిస్తూ కనిపించిన కోబ్ర
Anonymous Donor: చిన్నారికి అరుదైన జబ్బు.. చికిత్సకు రూ.11 కోట్లు దానం చేసిన గుర్తు తెలియని వ్యక్తి
కేరళలోని పాలక్కడ్కు చెందిన సారంగ్ మీనన్, అదితి నాయర్ దంపతుల 15 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి సోకింది. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో చిన్నారి బాధపడుతోంది. ఇది ప్రాణాంతక వ్యాధి. దీనికి చికిత్స చేయాలంటే రూ.17 కోట్లు అవసరమవుతాయి.