Home » Hundi
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని నిన్న 23,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,107 మంది తలనీలాలు సమర్పించారు.
ఆలయంలోని హుండీలో భక్తులు వేసిన లెటర్ లు చదివిన ఆలయ పూజారులు, అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ వచ్చింది. వీటిలో ఇస్లాం దేశం అయిన పాకిస్థాన్ కరెన్సీ కూడా ఉండటం విశేషం.
కర్నూలు జిల్లా శ్రీ గాదె లింగప్ప ఆలయ అర్చకులు దొంగల అవతారమెత్తారు. ఏకంగా దేవుడికే శఠగోపం పెట్టారు.
కరోనా సమయంలోనూ తిరుమల శ్రీవారికి రికార్డ్ ఆదాయం వస్తోంది.
Growing devotees in Tirumala : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (tirumala venkateswara temple) వారి దర్శనానికి అన్ని నిబంధనలు తొలగించడంతో కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. కోవిడ్ (Covid – 19) నేపథ్యంలో పరిమితి సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనానికి TTD అనుమతి ఇస్తోంది. అయినా కూడా ప్రతి రోజ�
కలియుగ వైకుంఠదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. చివరి అంకమైన చక్రస్నాన, ధ్వజావరోహణ ఘట్టాన్ని వేదపండితులు మంత్రోచ్ఛారణ మధ్య కన్నులపండువగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా వివిధ వాహనాలపై విహరించిన స్వ