-
Home » Hundi
Hundi
వాటే మిరాకిల్..! చోరీ చేసిన హుండీ డబ్బును.. నెల తర్వాత అదే గుడిలో వదిలివెళ్లిన దొంగలు.. ఆ భయంతోనే అంటూ లేఖ..
దేవుడి సొమ్ము చోరీ చేసిన దొంగలకు అసలేం జరిగింది? ఎందుకు తిరిగి దేవుడి డబ్బును గుడిలోనే వదిలేసి వెళ్లారు?
Tirumala : తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని నిన్న 23,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,107 మంది తలనీలాలు సమర్పించారు.
Karnataka : ఎమ్మెల్యేని మార్చేయ్..నా భర్త మందు మానేలా చూడు..దేవుడికి కోర్కెలు
ఆలయంలోని హుండీలో భక్తులు వేసిన లెటర్ లు చదివిన ఆలయ పూజారులు, అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది.
Tirumala Hundi : శ్రీవారి హుండీలో పాకిస్థాన్ కరెన్సీతో సహా 157 దేశాల నోట్లు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ వచ్చింది. వీటిలో ఇస్లాం దేశం అయిన పాకిస్థాన్ కరెన్సీ కూడా ఉండటం విశేషం.
Priests robbed temple : దేవుడికే శఠగోపం పెట్టిన ఆలయ అర్చకులు
కర్నూలు జిల్లా శ్రీ గాదె లింగప్ప ఆలయ అర్చకులు దొంగల అవతారమెత్తారు. ఏకంగా దేవుడికే శఠగోపం పెట్టారు.
TTD : కరోనా టైం, తిరుమల శ్రీవారికి రికార్డు ఆదాయం
కరోనా సమయంలోనూ తిరుమల శ్రీవారికి రికార్డ్ ఆదాయం వస్తోంది.
Tirupatiలో భక్తుల రద్దీ, రికార్డు స్థాయిలో రెండున్నర కోట్ల ఆదాయం
Growing devotees in Tirumala : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (tirumala venkateswara temple) వారి దర్శనానికి అన్ని నిబంధనలు తొలగించడంతో కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. కోవిడ్ (Covid – 19) నేపథ్యంలో పరిమితి సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనానికి TTD అనుమతి ఇస్తోంది. అయినా కూడా ప్రతి రోజ�
ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు : 8 రోజుల్లో 20.40 కోట్ల ఆదాయం
కలియుగ వైకుంఠదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. చివరి అంకమైన చక్రస్నాన, ధ్వజావరోహణ ఘట్టాన్ని వేదపండితులు మంత్రోచ్ఛారణ మధ్య కన్నులపండువగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా వివిధ వాహనాలపై విహరించిన స్వ