-
Home » hunger
hunger
ఆకలి తీర్చుకునేందుకు బొగ్గు, ఆకులు తింటున్న ప్రజలు.. సూడాన్లో దయనీయ పరిస్థితులు..
తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు దొరక్క దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
World’s Population: 800 కోట్లకు చేరుకున్న ప్రపంచ జనాభా.. అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవనున్న భారత్
ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని తాజాగా ఐక్యరాజ్య సమితి నివేదిక తేల్చింది. వచ్చే ఏడాదికల్లా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవనుంది ఇండియా.
Elon Musk: మస్క్ డబ్బులు విరాళం ఇవ్వండి.. ప్లాన్ బాగుండకపోతే మెడపట్టుకుని గెంటేయండి
అడిగినట్లు రూ.600 కోట్ల విలువ చేసే షేర్లు అమ్మి ఆ డబ్బును విరాళంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ప్రపంచంలో ఆకలి నిర్మూలనకు ఆ డబ్బును ఖర్చు పెడతారా.. తర్వాత ఆ లెక్కలను పారదర్శకంగా..
lockdown :10 రోజులుగా తల్లీ,ఐదుగురు పిల్లలు ఆకలితోనే
ఐదుగురు పిల్లలతో సహా ఓ తల్లి పస్తులతో అల్లాడిపోయింది. 10 రోజులపాటు ఆకలితో అలమటించిపోయిన అత్యంత దయనీయమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కరోనా మహమ్మారి ఎందరి కడుపులు కొడుతోందో తెలియజెప్పే ఈ దయనీయ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో జరిగింది. 10
వీధి కుక్క విశ్వాసం: ఆకలి తీర్చినందుకు కన్నీటితో ఎలా కృతజ్ఞతలు చెప్పిందో చూడండీ..
china stray dog cries when stranger feeds her : విశ్వాసం పెంపుడు కుక్కలకే కాదు..గుప్పెడంత ఆహారం పెడితే వీధి కుక్కలు కూడా విశ్వాసాన్నిచూపిస్తాయని ఓ వీధికుక్క నిరూపించింది. చైనాలో ఆకలితో నకనకలాడిపోతున్న ఓ వీధికుక్కకు ఓ మహిళ ఆహారం పెట్టింది. అంతే ఆమెకు ఈ కుక్క కన్నీటితో క�
మహిళానిర్మాత పెద్దమనస్సు: 42వేల లీటర్ల చనుబాలు దానం చేసి..60 మంది పసికందుల ఆకలి తీర్చిన అమ్మ
Mumbai mother donates 42 litres breast milk : శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానం. రోగనిరోధక శక్తిని పెంచే అమ్మపాలు బిడ్డకు చాలా చాలా అవసరం. అమ్మపాలుతాగిన పిల్లలకు ఎటువంటి వ్యాధులు త్వరగారావని నిపుణులు చెబుతుంటారు. కానీ బిడ్డల్ని ప్రసవించిన కొంతమంది తల్లులందరికి చనుబ�
క్షమించండి…ఆకలి తీర్చుకోటానికి దొంగతనం చేశాను….చోరీ చేసి లేఖ వదిలి వెళ్లిన దొంగ
tamilnadu: ఆకలి మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుందంటారు. ఆకలికి తట్టుకోలేని ఒక దొంగతనానికి పూనుకున్నాడు. నేరం నాది కాద ఆకలిద అనే పేరుతో తెలుగులో 70ల్లో ఒక సినిమానే వచ్చింది. దొంగతనం చేసి…ఆ పని తప్పని తెలిసి,యజమానిని క్షమించమని కోరాడు ఒక దొంగ. తమిళనాడు, �
కరోనా కన్నా ఆకలి చంపేస్తోంది, లాక్డౌన్ దెబ్బకు ఏడాదిలో లక్షా 28వేలకు మించి చిన్నారులు ఆకలితో చనిపోపోవచ్చు
ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకలి చావులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. రానున్న రోజుల్లో ఆకలితో మరణించే వారి సంఖ్య మరింత పెరగనుందని, లక్షా 28వేల మంది చిన్నారులను ఆకలి బలి తీసుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్�
ఆకలి బాధ తీర్చలేక బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి…10 టీవీ కథనాలకు స్పందించిన అధికారులు
అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న కరోనా.. తల్లి ప్రేమపై కూడా తన కర్కశత్వాన్ని చూపిస్తోంది. కన్న పేగు బాంధవ్యాన్ని సైతం కరోనా తెంచేస్తోంది. ఆకలి బాధ తీర్చలేక ఓ తల్లి.. బిడ్డను అమ్మకానికి పెట్టింది. ఆకలి బాధ తీర్చలేక బిడ్డను అమ్ముకోబోయ�
లాక్ డౌన్ : ఆకలి తట్టుకోలేక కప్పలను తిన్న చిన్నారులు
కరోనా నివారణకు విధించిన లాక్ డౌన్ వల్ల పేదలకు పస్తులు తప్పడం లేదు. ఆకలి తీర్చే నాథుడు లేక రోజుల తరబడి ఉపవాసం ఉండలేక కొంతమంది చిన్నారులు కప్పలను తింటున్నారు.