Home » Huzurabad Bypoll
2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేయాలని ఈ సమావేశంలో అమిత్ షా సూచనలు........
హుజూరాబాద్ ఉప ఎన్నికలో మెజార్టీ విజయాన్ని సాధించిన ఈటల రాజేందర్ హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర ఆఫీసుకు రానున్నారు. ఈటల రాకతో బీజేపీ ఆఫీసు వద్ద సన్మానానికి భారీ ఏర్పాట్లు చేశారు.
హుజూరాబాద్ బై పోల్ రిజల్ట్ తెలంగాణ కాంగ్రెస్లో రీ సౌండ్ చేస్తోంది. ఫలితం ఘోరంగా రావడంతో.. ఇంటా బయటా పోరును హస్తం పార్టీ తట్టుకోలేకపోతోంది.
హుజూరాబాద్ ఉపఎన్నిక : కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం
హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించాక ఈటల రాజేందర్ తాజాగా మీడియాతో మాట్టాడుతు..తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
హుజూరాబాద్ లో గెలుపుపై.. ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తన గెలుపు కాదని.. హుజూరాబాద్ ప్రజల విజయమని అన్నారు.
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 29 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు అక్టోబర్ 30న జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం(నవంబర్-2,2021) వెలువడ్డాయి.
రౌండ్ రౌండ్ మధ్య వస్తున్న ఫలితాలు ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. తాజాగా..13వ రౌండ్ ముగిసింది. ఇందులో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యంలో కొనసాగారు.
ఈ విజయం తాము ముందే ఊహించిందని, హుజూరాబాద్ గడ్డపై భారీ మెజార్టీతో గెలువబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు.
ఆధిక్యంలో ఈటల రాజేందర్