Huzurabad MLA Etela Rajendar

    Huzurabad TRS : హుజూరాబాద్ లో ముగిసిన ఈటల పర్యటన…హైదరాబాద్ కు పయనం

    June 9, 2021 / 09:21 PM IST

    తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ పర్యటన ముగిసింది. అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ కు పయనమయ్యారు. ఉప ఎన్నిక కంటే..ముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల ప్రణాళిక రచించినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఈయన �

10TV Telugu News