Home » Huzurabad Politics
చివరకు సుపారి ఇచ్చి హత్య చేయించే కుట్రలు చేస్తున్నారని వాళ్ల పార్టీ వాళ్లే చెప్పారని వివరించారు.
తనను చంపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఈటల రాజేందర్, ఆయన సతీమణి చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తోసిపుచ్చారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలోకి కేసీఆర్
తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంపై.. సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు.
ఈటల యాత్రకు బ్రేక్.. పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్
టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ర్యాలీలు నిర్వహించడం కొంత ఉద్రిక్తతలకు దారి తీసింది. దళిత సంఘాలకు చెందిన నేతలు, ఈటల జమున పోటాపోటీగా ధర్నాలు నిర్వహించారు.
వేడెక్కిన హుజూరాబాద్ రాజకీయాలు
Huzurabad: ఈటల రాజీనామా తర్వాత హుజూరాబాద్ లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. రీసెంట్గా ఈటల బీజేపీలోకి చేరడంతో నియోజకవర్గమంతా.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పోటీ మొదలైంది. సత్తా చాటుకోవాలనే తపనలో ఈటల దంపతులు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ మ�
Kaushik Reddy : ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..ఆరోపణలు చేసిన ఈటలపై హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. 2018 ఎన్నికల్లో కౌశిక్కు కేసీఆర్ డబ్బులు పంపించారని అబద్ధపు ఆరోపణలు చేశారని, కొన్ని ఏళ్లుగా మంత్రిగా ఉన్నారు.. ఇంతకాల
సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోందని, ఇందులో రాజకీయ కోణం లేదన్నారు కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి. తన చిన్ననాటి మిత్రుడు తండ్రి చనిపోయాడని, దశదినకర్మ కార్యక్రమంలో భాగంగా..మంత్రి కేటీఆర్ రావడం జరిగిందన్నారు.