Home » Huzurabad
తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రేపు కరీంనగర్ జిల్లా లోకి ప్రవేశిస్తుంది.
హుజూరాబాద్ కాంగ్రెస్ షార్ట్ లిస్ట్ లో కొత్త పేర్లు చేరాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ్మ కమిటీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది.
ఎన్నికల ప్రక్రియలో కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పేర్కొన్నారు. ఈసీ, కోవిడ్ నిబంధనలకు లోబడే ప్రచారం జరగాలన్నారు.
తెలంగాణలోని రజకుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, వారి సంక్షేమం కోసం బడ్జెట్లో రూ. 250 కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు.
బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.
దశల వారీగా తెలంగాణ ఉద్యమం తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు అమలుపై సీఎం
ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్పై వరాల వర్షం కురిపిస్తోంది. టీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు మెడికల్ కాలేజీ ఇవ్వబోతున్నట్టు సంకేతాలు ఇస్తోంది.
సీఎం కేసీఆర్ ఈ నెల 27 తేదీన దళితబంధు పథకంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలు నాలుగు జిల్లాలకు చెందిన మంత్రులు హాజరు కానున్నారు.
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో... కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
సెప్టెంబర్ లోనే హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే.... తాజా బైపోల్ షెడ్యూల్ లో వీటికి చోటు దక్కలేదు.